హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం..ఏడుగురికి తీవ్ర గాయాలు
- August 22, 2022
హైదరాబాద్: జీడిమెట్ల పారిశ్రామికవాడలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విరని దగ్గరలోని హాస్పటల్ లో చేర్పించారు. జీడిమెట్ల పారిశ్రామికవాడలో తరుచు అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటే ఉంటాయి. యాజమాన్యాల నిర్లక్ష్యం కారణముగా తరచూ ప్రమాదాలు జరగడం..కోట్లలో నష్టం వాటిల్లడం తో పాటు మనుషుల ప్రాణాలు సైతం అగ్నికి ఆహుతి అవుతున్నాయి.
తాజాగా సోమవారం ఓ రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం జరగడంతో భారీగా పొగ అలుముకుంది. ఈప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 అగ్నిమాపక యంత్రాలతో మంటలు ఆర్పుతున్నారు. భారీ ఎత్తున పొగ అలుముకోవడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. పొగ చుట్టుపక్కల వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- నా పేరుతో వచ్చే ఫేస్ బుక్ మెసేజ్ లను నమ్మకండి:సీపీ సజ్జనార్
- భారత క్రికెటర్ శ్రీచరణికి టీటీడీ చైర్మన్ అభినందనలు
- కె ల్యాండ్ టూరిజం, ఎంటర్ టైన్ ప్రాజెక్ట్ లో సందడి..!!
- గాజాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంయుక్త ప్రకటన..!!
- దుబాయ్ లో స్నేహితుడిని హత్య చేసిన వ్యక్తికి జీవిత ఖైదు..!!
- కొత్త పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా జెడ్డా సెంట్రల్..!!
- ప్రైవేట్ రంగంలో రిటైర్ ఎంప్లాయిస్ కు గుడ్ న్యూస్..!!
- రుస్తాక్లోని తావి అల్-హరా మార్కెట్లో వింటర్ క్రాప్..!!
- లులు గ్రూప్ తిరిగి విజాగ్లో మాల్ ప్రాజెక్ట్ ప్రారంభం, ఏపీ ప్రభుత్వంతో MoU
- జగన్కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి







