చోరీకి పాల్పడిన ఆరుగురు ప్రవాసులు అరెస్ట్
- August 23, 2022
మస్కట్: మస్కట్ గవర్నరేట్లోని పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు విదేశీయులను రాయల్ ఒమన్ పోలీసులు (ROP) అరెస్టు చేశారు.
మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంక్వైరీస్ మరియు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ సహకారంతో, అనేక ఇళ్లలో దొంగతనం చేసిన ఆరోపణలపై ఆసియా జాతీయతకు చెందిన ఒక మహిళతో సహా ఆరుగురిని అరెస్టు చేసింది. వారిపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తవుతున్నాయి అని ROP తెలిపింది.
తాజా వార్తలు
- అల్ బహియాలో పాలస్తీనా జాతీయుడు మృతి: అబుదాబి
- హైడ్రా ద్వారా రూ.60వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులను కాపాడాం..
- ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం..10 మంది రోగులు మృతి..
- టిటిడి విద్యాసంస్థల్లో ‘స్మార్ట్’ చదువులకు సీఎం చంద్రబాబు ఆదేశం
- దుబాయ్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో కీలక రహదారులు తాత్కాలికంగా మూసివేత!
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేత!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో అగ్నిప్రమాదం
- యూఏఈలో పిల్లల భద్రతకు అగ్ర ప్రాధాన్యత..షేక్ మొహమ్మద్
- ఈద్ అల్-ఫితర్ సెలవులను ప్రకటించిన ఖతార్..!!
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం









