చోరీకి పాల్పడిన ఆరుగురు ప్రవాసులు అరెస్ట్
- August 23, 2022
మస్కట్: మస్కట్ గవర్నరేట్లోని పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు విదేశీయులను రాయల్ ఒమన్ పోలీసులు (ROP) అరెస్టు చేశారు.
మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంక్వైరీస్ మరియు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ సహకారంతో, అనేక ఇళ్లలో దొంగతనం చేసిన ఆరోపణలపై ఆసియా జాతీయతకు చెందిన ఒక మహిళతో సహా ఆరుగురిని అరెస్టు చేసింది. వారిపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తవుతున్నాయి అని ROP తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







