ఒమన్లోకి అక్రమంగా ప్రవేశించిన 21 మంది అరెస్టు
- September 01, 2022
మస్కట్: ఒమన్ సుల్తానేట్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన 21 మంది విదేశీయులను రాయల్ ఒమన్ పోలీసులు (ఆర్ఓపి) అరెస్టు చేశారు. చొరబాటుకు యత్నించిన 21 మంది ఆసియా జాతీయులను సహమ్ కోస్ట్ గార్డ్ పోలీసులు అరెస్ట్ చేశారని ఆర్ఓపి పేర్కొంది. ఈ సందర్భంగా చొరబాటుదారులు వినియోగించిన మూడు పడవలను స్వాధీనం చేసుకున్ననట్లు, వారిపై చట్టపరమైన ప్రక్రియలు చేపట్టినట్లు రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో







