20 వేల మాదక ద్రవ్య మాత్రలు స్వాధీనం నల్గురు ఆసియా దేశస్తులు అరెస్ట్
- April 15, 2016
20 వేల మాదక ద్రవ్య మాత్రలు ముసందం లో స్వాధీనం చేసుకొని నల్గురు ఆసియా దేశస్తులను అరెస్ట్ చేసినట్లు మాదక ద్రవ్య మరియు మనో ఉత్ప్రేరక పదార్ధాల పోరాటశాఖ డైరెక్టరేట్ తెలిపారు. అక్రమ ప్రయోజనం కోసం ఈ మాదక ద్రవ్య మాత్రలను దొంగచాటుగా రవాణా చేయడం ద్వారా విలాయత్లో ప్రవేశించడాన్ని నిలువరించినట్లు గవర్నేట్ పోలీస్ కమాండర్ వివరించారు. ఈ మాదక ద్రవ్య స్మగ్లర్లను అల్ టవియహ్ ఒక పర్వత ప్రాంతంలో ఒక రాయల్ ఒమన్ పోలీసులు ( ROP ) అధికారికంగా అరెస్టు చేసినట్లు ఒక పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. వారివద్ద నుంచి పోలీసులు ట్రేమడోల్ 7,200 మాత్రలు, సైకోట్రోపిక్ 14 వేల770 మాత్రలు అదేవిధంగా17 కిలోల గంజాయి ను స్వాధీనం చేసుకొన్నారు
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









