20 వేల మాదక ద్రవ్య మాత్రలు స్వాధీనం నల్గురు ఆసియా దేశస్తులు అరెస్ట్
- April 15, 2016
20 వేల మాదక ద్రవ్య మాత్రలు ముసందం లో స్వాధీనం చేసుకొని నల్గురు ఆసియా దేశస్తులను అరెస్ట్ చేసినట్లు మాదక ద్రవ్య మరియు మనో ఉత్ప్రేరక పదార్ధాల పోరాటశాఖ డైరెక్టరేట్ తెలిపారు. అక్రమ ప్రయోజనం కోసం ఈ మాదక ద్రవ్య మాత్రలను దొంగచాటుగా రవాణా చేయడం ద్వారా విలాయత్లో ప్రవేశించడాన్ని నిలువరించినట్లు గవర్నేట్ పోలీస్ కమాండర్ వివరించారు. ఈ మాదక ద్రవ్య స్మగ్లర్లను అల్ టవియహ్ ఒక పర్వత ప్రాంతంలో ఒక రాయల్ ఒమన్ పోలీసులు ( ROP ) అధికారికంగా అరెస్టు చేసినట్లు ఒక పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. వారివద్ద నుంచి పోలీసులు ట్రేమడోల్ 7,200 మాత్రలు, సైకోట్రోపిక్ 14 వేల770 మాత్రలు అదేవిధంగా17 కిలోల గంజాయి ను స్వాధీనం చేసుకొన్నారు
తాజా వార్తలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత







