ఆసియా కప్ మ్యాచ్ పై పోలీసుల మార్గదర్శకాలు
- September 03, 2022
దుబాయ్: క్రికెట్ ప్రేక్షకులను ఎంతగానో అలరించనున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కు సెప్టెంబర్ 4న దుబాయ్ ఆతిథ్యం ఇవ్వనుంది.
ఈ సందర్భంగా అభిమానులు అనుసరించాల్సిన మార్గదర్శకాల జాబితాను దుబాయ్ పోలీసులు విడుదల చేశారు.సెల్ఫీ స్టిక్స్ , పవర్ బ్యాంకులు, రాజకీయ జెండాలు మరియు బ్యానర్లు, బైక్లు, స్కేట్బోర్డ్లు మరియు స్కూటర్లు, చిత్రీకరణ లేదా ఫ్లాష్ ఫోటోగ్రఫీ స్టేడియంలలో నిషేధించడం జరిగిందని జాబితా లో పేర్కొనడం జరిగింది.
అధికారులు జారీ చేసిన అన్ని భద్రతా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని దుబాయ్ పోలీసులు ప్రేక్షకులను కోరారు. స్టేడియంలోకి టిక్కెట్ ఉన్నవారికే ప్రవేశం ఉంటుందని తెలిపారు.
తాజా వార్తలు
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం