ఆసియా కప్ మ్యాచ్ పై పోలీసుల మార్గదర్శకాలు

- September 03, 2022 , by Maagulf
ఆసియా కప్ మ్యాచ్ పై పోలీసుల మార్గదర్శకాలు

దుబాయ్: క్రికెట్ ప్రేక్షకులను ఎంతగానో అలరించనున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కు సెప్టెంబర్ 4న దుబాయ్ ఆతిథ్యం ఇవ్వనుంది. 

ఈ సందర్భంగా అభిమానులు అనుసరించాల్సిన మార్గదర్శకాల జాబితాను దుబాయ్ పోలీసులు విడుదల చేశారు.సెల్ఫీ స్టిక్స్ , పవర్ బ్యాంకులు, రాజకీయ జెండాలు మరియు బ్యానర్లు, బైక్‌లు, స్కేట్‌బోర్డ్‌లు మరియు స్కూటర్‌లు, చిత్రీకరణ లేదా ఫ్లాష్ ఫోటోగ్రఫీ స్టేడియంలలో నిషేధించడం జరిగిందని జాబితా లో పేర్కొనడం జరిగింది. 

అధికారులు జారీ చేసిన అన్ని భద్రతా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని దుబాయ్ పోలీసులు ప్రేక్షకులను కోరారు. స్టేడియంలోకి టిక్కెట్ ఉన్నవారికే ప్రవేశం ఉంటుందని తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com