ఫింటాస్లో బూజ్ తయారీ ముఠా అరెస్ట్
- September 04, 2022
కువైట్: స్థానికంగా మద్యాన్ని తయారు చేసి దిగుమతి చేసుకున్న బాటిళ్లలో నింపి అమ్ముతున్న ముఠాను అహ్మదీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా ఫింటాస్లో ఏర్పాటు చేసిన బూజ్ తయారీ కర్మాగారాన్ని పోలీసులు ధ్వంసం చేశారు.ఈ ఘటనకు సంబంధించి నలుగురు ఆసియన్లను పోలీసులు అరెస్టు చేశారు. మేజర్ జనరల్ వాలిద్ అల్-షెహాబ్ నేతృత్వంలో ఈ దాడులు జరిగాయి. పబ్లిక్ సెక్యూరిటీ అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ అబ్దుల్లా అల్-రజీబ్కు నివేదిక సమర్పించామని, నిందితులను దేశం నుండి బహిష్కరించాలని ఆదేశించినట్లు పోలీసులు తెలిపారు. బూజ్ తయారీ కర్మాగారం నుంచి మద్యం, తయారీ సాధనాలు, ప్రింటింగ్ సామగ్రి, నగదును స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!
- డమాస్కస్ కేఫ్ బాంబు దాడిని ఖండించిన ఒమన్..!!
- ఖతార్ అంతటా కస్టమర్ సాటిస్పెక్షన్ సర్వే 2026..!!
- జూన్ నెలలో 911 నెంబర్ కు 26 లక్షల కాల్స్..!!
- యూఏఈలో చిల్డ్రన్ మీడియా కంటెంట్ కోసం కొత్త ప్రమాణాలు..!!
- సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రోత్సాహకాలు
- జర్మనీలో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ అవకాశం..
- ముగిసిన తెలంగాణ ‘ఈ కేబినెట్’ భేటీ.. మూసీ ప్రాజెక్టు ఫేజ్-1కు ఆమోదం
- దుబాయ్లో ట్యాక్సీ డ్రైవర్లకు భారీ ఉద్యోగావకాశం







