మలేసియా ప్రధానికి సౌదీ 681 మిలియన్ డాలర్ల డొనేషన్
- April 15, 2016
మలేసియా ప్రధాని నజీబ్ రజాక్పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. కొన్ని నెలల క్రితం ఆయన వ్యక్తిగత అకౌంట్లోకి భారీగా నిధులు చేరడంతో వివాదం రాజుకుంది. అయితే సౌదీ అరేబియా ఫారిన్ మినిస్టర్, తాము 681 మిలియన్ డాలర్లను డొనేషన్ని ఇచ్చామని, ఇందులో ఎలాంటి అవినీతి అక్రమాలకు తావు లేదని స్పష్టం చేశారు. నజీబ్ ప్రారంభించిన 'మోడరేట్ ఇస్లామ్' కోసం ఈ డొనేషన్ వచ్చిందని మలేసియా ప్రభుత్వం వెల్లడించింది. నజీబ్కి లింక్డ్ స్టేట్ ఫండ్, 1 మలేసియా డెవలప్మెంట్ బెర్హాడ్ (1ఎండిబి)కి దీనికి సంబంధం లేదని వారు ధృవీకరించడం జరిగింది.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









