మలేసియా ప్రధానికి సౌదీ 681 మిలియన్ డాలర్ల డొనేషన్
- April 15, 2016
మలేసియా ప్రధాని నజీబ్ రజాక్పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. కొన్ని నెలల క్రితం ఆయన వ్యక్తిగత అకౌంట్లోకి భారీగా నిధులు చేరడంతో వివాదం రాజుకుంది. అయితే సౌదీ అరేబియా ఫారిన్ మినిస్టర్, తాము 681 మిలియన్ డాలర్లను డొనేషన్ని ఇచ్చామని, ఇందులో ఎలాంటి అవినీతి అక్రమాలకు తావు లేదని స్పష్టం చేశారు. నజీబ్ ప్రారంభించిన 'మోడరేట్ ఇస్లామ్' కోసం ఈ డొనేషన్ వచ్చిందని మలేసియా ప్రభుత్వం వెల్లడించింది. నజీబ్కి లింక్డ్ స్టేట్ ఫండ్, 1 మలేసియా డెవలప్మెంట్ బెర్హాడ్ (1ఎండిబి)కి దీనికి సంబంధం లేదని వారు ధృవీకరించడం జరిగింది.
తాజా వార్తలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత







