పాకిస్థాన్కు భారీ మానవతా సాయం: బహ్రెయిన్ రాజు
- September 05, 2022
బహ్రెయిన్: భారీ వర్షాలు, వరదలతో కుదేలైన పాకిస్థాన్ బహ్రెయిన్ భారీ మనవతా సాయాన్ని ప్రకటించింది. ఈ మేరకు కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఆదేశాలు జారీ చేశారు. ది కింగ్ ఫర్ హ్యుమానిటేరియన్ వర్క్స్ అండ్ యూత్ అఫైర్స్ ప్రతినిధి షేక్ నాసర్ బిన్ హమద్ అల్ ఖలీఫా నేతృత్వంలోని రాయల్ హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ (RHF) ద్వారా బాధితులకు తక్షణ మానవతా సహాయ సహాయాన్ని అందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ కు భారీ సాయాన్ని ప్రకటించిన కింగ్ హమద్కు షేక్ నాసర్ బిన్ హమద్ కృతజ్ఞతలు తెలిపారు. పాకిస్థాన్ లో వరదల కారణంగా ప్రభావితమైన వారికి మెరుగైన సాయం అందించేందుకు పాకిస్థాన్లోని అధికారులతో మాట్లాడుతున్నట్లు RHF సెక్రటరీ-జనరల్ డాక్టర్ ముస్తఫా అల్ సయ్యద్ తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల