ప్రముఖ రెస్టారెంట్ పై సామాజిక మీడియాలో పుకార్లు వ్యాప్తి చేస్తున్న వ్యక్తికి జైలుశిక్ష
- April 16, 2016
రువి లో ఒక ప్రముఖ రెస్టారెంట్ పై సామాజిక మీడియాలో తప్పుడు పుకార్లు వ్యాప్తి వ్యక్తిని అదుపులోనికి తీసుకొని జైలు శిక్ష విధించారు.ఈ కేసు వివరాలు ప్రకారం , ఒమన్ వినియోగించబడని ఒక జంతువు యొక్క మాంసం మృత కళేబరాన్ని చూపి ఆ రెస్టారెంట్లో ఆ మాంసాన్ని వినియోగదారులకు వడ్డిస్తిస్తున్న చిత్రాలను తాను పెట్టిన పోస్ట్ ద్వారా అప్లోడ్ చేశాడు. అంతే కాక ఆ రెస్టారెంట్ నిర్వాహకులను మస్కట్ మున్సిపాలిటీ శిక్షించినట్లు చేసినట్లు సైతం ఆరోపించాదు ." ఈ రెస్టారెంట్ చాలా ప్రాచుర్యం పొందినది కావడంతో ఆ పోస్ట్ మమ్మల్ని ఎంతో ప్రభావితానికి గురి చేసిందని నిర్వాహకుడు మస్కట్ డైలీకి తెలిపారు. " మా రెస్టారెంట్లో భోజనం చేసే వారి సంఖ్య బాగా పడిపోయింది వినియోగదారులలో ఆందోళన మొదలయింది."" ఆ పోస్టు వలన మాకు జరిగిన పరువు నష్టం మాకు చాలా ఇబ్బంది కలగడానికి కారణమైంది మరియు మేము పోస్ట్ వెనుక ఉన్న వ్యక్తిని గుర్తించేందుకు రాయల్ ఒమాన్ పోలీసులను కలుసుకున్నట్లు రెస్టారెంట్ యజమాని చెప్పారు."అయితే , ఇప్పుడు ఇప్పుడే పరిస్థుతులు సాధారణ స్థితికి తిరిగి వస్తున్నాయి. మా కీర్తికి వ్యతిరేకంగా వ్యాపించిన పుకార్లకు కారణమైన వ్యక్తిని మేము తేలికగా తీసుకోమని మేనేజర్ తెలిపారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







