ఒమన్, సౌదీ ల మధ్య సముద్ర తీర రవాణా ఒప్పందం
- September 08, 2022
మస్కట్: ఒమన్, సౌదీ రెండు దేశాలు సముద్ర తీర రవాణా విషయంలో కొత్తగా ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల మధ్య సీ ట్రాన్స్ పోర్ట్ మరింత సులభతరం కానుంది. మస్కట్ లో జరిగిన సమావేశంలో ఇరు దేశాల రవాణా శాఖ మంత్రులు ఒప్పందంపై సంతకం చేశారు. ఈ ఒప్పందం ద్వారా ఒక దేశం జలాల్లోకి మరొక దేశం నౌకలు ఎలాంటి అభ్యంతరం లేకుండా ప్రయాణం చేస్తాయి. నౌక కెప్టెన్లకు సంబంధించిన వివరాలు, వారి సర్టిఫికెట్స్ కు సంబంధించిన సమాచారాన్ని రెండు దేశాలు ఇచ్చి పుచ్చుకోనున్నాయి. ఈ ఒప్పందం ద్వారా సౌదీ, ఒమన్ మధ్య తీర ప్రాంత రవాణా మరింత పెరగనుంది. దీంతో రెండు దేశాలకు రవాణా ఖర్చు భారీగా తగ్గనుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 1న దుబాయ్ ఫౌంటెన్ రీ ఓపెన్..!!
- ఒక నెలలో 53 మిలియన్లకు పైగా యాత్రికులు..!!
- వద్ద ఒమన్ క్రెడిట్ రేటింగ్ 'BBB-'..!!
- 2029 పురుషుల వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్షిప్కు ఖతార్ ఆతిథ్యం..!!
- వరల్డ్ ఫుడ్ ఇండియాతో గ్లోబల్ పార్టనర్ షిప్..!!
- బహ్రెయిన్లో తొలి వెటర్నరీ మెడిసిన్ కాన్ఫరెన్స్ సక్సెస్..!!
- శంకర నేత్రాలయ డెట్రాయిట్ 5K వాక్ ఘనంగా ముగిసింది
- మూసీ ఉగ్రరూపం చూశారా..
- హైదరాబాద్ కమిషనర్గా సజ్జనార్
- ఒమన్, కువైట్తో ఖతార్ సహకారం బలోపేతం..!!