ఒమన్, సౌదీ ల మధ్య సముద్ర తీర రవాణా ఒప్పందం
- September 08, 2022
మస్కట్: ఒమన్, సౌదీ రెండు దేశాలు సముద్ర తీర రవాణా విషయంలో కొత్తగా ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల మధ్య సీ ట్రాన్స్ పోర్ట్ మరింత సులభతరం కానుంది. మస్కట్ లో జరిగిన సమావేశంలో ఇరు దేశాల రవాణా శాఖ మంత్రులు ఒప్పందంపై సంతకం చేశారు. ఈ ఒప్పందం ద్వారా ఒక దేశం జలాల్లోకి మరొక దేశం నౌకలు ఎలాంటి అభ్యంతరం లేకుండా ప్రయాణం చేస్తాయి. నౌక కెప్టెన్లకు సంబంధించిన వివరాలు, వారి సర్టిఫికెట్స్ కు సంబంధించిన సమాచారాన్ని రెండు దేశాలు ఇచ్చి పుచ్చుకోనున్నాయి. ఈ ఒప్పందం ద్వారా సౌదీ, ఒమన్ మధ్య తీర ప్రాంత రవాణా మరింత పెరగనుంది. దీంతో రెండు దేశాలకు రవాణా ఖర్చు భారీగా తగ్గనుంది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







