ఒమన్, సౌదీ ల మధ్య సముద్ర తీర రవాణా ఒప్పందం
- September 08, 2022
మస్కట్: ఒమన్, సౌదీ రెండు దేశాలు సముద్ర తీర రవాణా విషయంలో కొత్తగా ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల మధ్య సీ ట్రాన్స్ పోర్ట్ మరింత సులభతరం కానుంది. మస్కట్ లో జరిగిన సమావేశంలో ఇరు దేశాల రవాణా శాఖ మంత్రులు ఒప్పందంపై సంతకం చేశారు. ఈ ఒప్పందం ద్వారా ఒక దేశం జలాల్లోకి మరొక దేశం నౌకలు ఎలాంటి అభ్యంతరం లేకుండా ప్రయాణం చేస్తాయి. నౌక కెప్టెన్లకు సంబంధించిన వివరాలు, వారి సర్టిఫికెట్స్ కు సంబంధించిన సమాచారాన్ని రెండు దేశాలు ఇచ్చి పుచ్చుకోనున్నాయి. ఈ ఒప్పందం ద్వారా సౌదీ, ఒమన్ మధ్య తీర ప్రాంత రవాణా మరింత పెరగనుంది. దీంతో రెండు దేశాలకు రవాణా ఖర్చు భారీగా తగ్గనుంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







