బహ్రెయిన్ కు భారత్ ఎంతో నమ్మకమైన మిత్రదేశం
- September 08, 2022
మనామా: భారత్ తో బహ్రెయిన్ కు ఎంతో స్నేహపూర్వక సంబంధాలున్నాయని బహ్రెయిన్ సోషల్ డెవలప్ మెంట్ మినిస్టర్ ఒసామా బిన్ అహ్మద్ ఖలీఫ్ అల్ అస్ఫూర్ అన్నారు. మనమ సిటీ లో ఆయన భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవను కలిశారు. ఈ సందర్భంగా భారత్ తో బహ్రెయిన్ కు ఉన్న సంబంధాలను గుర్తు చేసుకున్నారు. సోషల్ డెవలప్ మెంట్ విభాగంలో రెండు దేశాలు మరింత సహకారంతో ముందుకు వెళ్లాల్సిన అవసరముందని ఆయన అన్నారు. భారత్ కూడా బహ్రెయిన్ తో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకోవటానికి, స్కిల్ డెవలప్ మెంట్ లో పరస్పర సహకారానికి ఆసక్తి గా ఉందని ఇండియా రాయబారి పీయూష్ శ్రీ వాస్తవ అన్నారు.
తాజా వార్తలు
- ‘యుద్ధాన్ని మీరు మొదలుపెట్టారు.. మేం ముగిస్తాం’: ఇరాన్ సంచలన ప్రకటన
- ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా మిసైళ్ల వర్షం
- ఇజ్రాయెల్లో భారతీయులకు హై అలర్ట్
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రియాద్లో రాజమండ్రి దంపతుల హత్య
- అమెరికాలో AI ప్రకంపనలు..
- మార్చి 1 నుండి మారనున్న నిబంధనలు ఇవే..
- పార్కింగ్ ఫీజులు పెరుగుదలపై పార్కిన్ CEO క్లారిటీ..!!
- ఒమానీ–బహ్రెయిన్ బజార్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- ఆప్టామిల్, బెబెలాక్ ఇన్ఫాంట్ ఫార్ములా పై SFDA హెచ్చరిక..!!









