ఎలిజిబెత్ క్వీన్ మరణం...మూడు రోజుల సంతాప దినాలుగా ప్రకటించిన యూఏఈ
- September 09, 2022
యూఏఈ : బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజిబెత్ మరణం పై యూఏఈ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. క్వీన్ ఎలిజిబెత్ మరణానికి సంతాపకంగా మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేట్, దౌత్య కార్యాలయాల్లో యూఏఈ జెండాను అవతనం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం నుంచి సోమవారం వరకు సంతాప దినాలుగా అన్సౌన్ చేసింది. క్వీన్ ఎలిజిబెత్ ఆత్మ కు శాంతి చేకూరాలని రాజ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు యూఏఈ ప్రకటించింది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







