ఎలిజిబెత్ క్వీన్ మరణం...మూడు రోజుల సంతాప దినాలుగా ప్రకటించిన యూఏఈ
- September 09, 2022
యూఏఈ : బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజిబెత్ మరణం పై యూఏఈ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. క్వీన్ ఎలిజిబెత్ మరణానికి సంతాపకంగా మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేట్, దౌత్య కార్యాలయాల్లో యూఏఈ జెండాను అవతనం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం నుంచి సోమవారం వరకు సంతాప దినాలుగా అన్సౌన్ చేసింది. క్వీన్ ఎలిజిబెత్ ఆత్మ కు శాంతి చేకూరాలని రాజ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు యూఏఈ ప్రకటించింది.
తాజా వార్తలు
- భారతీయులకు అనవసర ప్రయాణాలు మానుకోవాలని భారత రాయబార కార్యాలయం సూచన
- రష్యా అధ్యక్షుడి నుంచి బహ్రెయిన్ రాజుకు ఫోన్ కాల్
- బ్లాక్ సంస్థలో భారీగా ఉద్యోగాల కోత
- సౌదీ, బహ్రెయిన్ పాలకులకు మోదీ ఫోన్
- ఇరాన్ పై దాడుల నిర్ణయంతో ట్రంప్ పై అమెరికాలో రాజకీయ వివాదం
- దుబాయ్ ఎయిర్పోర్ట్స్లో పరిమిత విమానాల పునఃప్రారంభం
- జల్లికట్టు పోటీల్లో విషాదం ముగ్గురు మృతి..76 మందికి పైగా గాయాలు
- ఏసీ బస్సు లో టికెట్ ధరలు తగ్గింపు
- అబుదాబిలోని BAPS హిందూ మందిర్ మార్చి 9 వరకు క్లోజ్..!!
- ఇరాన్ పై దాడి..లాబీయింగ్ ఆరోపణలను ఖండించిన సౌదీ..!!









