ఎలిజిబెత్ క్వీన్ మరణం...మూడు రోజుల సంతాప దినాలుగా ప్రకటించిన యూఏఈ

- September 09, 2022 , by Maagulf
ఎలిజిబెత్ క్వీన్ మరణం...మూడు రోజుల సంతాప దినాలుగా ప్రకటించిన యూఏఈ

యూఏఈ : బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజిబెత్ మరణం పై యూఏఈ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. క్వీన్ ఎలిజిబెత్ మరణానికి సంతాపకంగా మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేట్, దౌత్య కార్యాలయాల్లో యూఏఈ జెండాను అవతనం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం నుంచి సోమవారం వరకు సంతాప దినాలుగా అన్సౌన్ చేసింది. క్వీన్ ఎలిజిబెత్ ఆత్మ కు శాంతి చేకూరాలని రాజ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు యూఏఈ ప్రకటించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com