బ్రిటన్ రాణి ఎలిజిబెత్ మరణం. సంతాపం ప్రకటించిన ఒమన్

- September 09, 2022 , by Maagulf
బ్రిటన్ రాణి ఎలిజిబెత్ మరణం. సంతాపం ప్రకటించిన ఒమన్

మస్కట్: బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజిబెత్ -2 మరణం పై ఒమన్ సంతాపం తెలిపింది. ఆమె మరణానికి సంతాపకంగా శుక్రవారం మస్కట్ లోని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, దౌత్య కార్యాలయాల్లో జెండాను ఆవతనం చేశారు. బ్రిటన్ రాణి మరణానికి సంతాపకంగా జెండా ఆవతనం చేయాలని ఒమన్ రాజు  హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ రాయల్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అటు బ్రిటన్ రాజ కుటుంబంతో ఒమన్ కు సత్సంబంధాలు ఉండేవని ఒమన్ రాజు గుర్తు చేశారు. రాజ కుటుంబానికి ఒమన్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ప్రకటించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com