బ్రిటన్ రాణి ఎలిజిబెత్ మరణం. సంతాపం ప్రకటించిన ఒమన్
- September 09, 2022
మస్కట్: బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజిబెత్ -2 మరణం పై ఒమన్ సంతాపం తెలిపింది. ఆమె మరణానికి సంతాపకంగా శుక్రవారం మస్కట్ లోని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, దౌత్య కార్యాలయాల్లో జెండాను ఆవతనం చేశారు. బ్రిటన్ రాణి మరణానికి సంతాపకంగా జెండా ఆవతనం చేయాలని ఒమన్ రాజు హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ రాయల్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అటు బ్రిటన్ రాజ కుటుంబంతో ఒమన్ కు సత్సంబంధాలు ఉండేవని ఒమన్ రాజు గుర్తు చేశారు. రాజ కుటుంబానికి ఒమన్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- భారతీయులకు అనవసర ప్రయాణాలు మానుకోవాలని భారత రాయబార కార్యాలయం సూచన
- రష్యా అధ్యక్షుడి నుంచి బహ్రెయిన్ రాజుకు ఫోన్ కాల్
- బ్లాక్ సంస్థలో భారీగా ఉద్యోగాల కోత
- సౌదీ, బహ్రెయిన్ పాలకులకు మోదీ ఫోన్
- ఇరాన్ పై దాడుల నిర్ణయంతో ట్రంప్ పై అమెరికాలో రాజకీయ వివాదం
- దుబాయ్ ఎయిర్పోర్ట్స్లో పరిమిత విమానాల పునఃప్రారంభం
- జల్లికట్టు పోటీల్లో విషాదం ముగ్గురు మృతి..76 మందికి పైగా గాయాలు
- ఏసీ బస్సు లో టికెట్ ధరలు తగ్గింపు
- అబుదాబిలోని BAPS హిందూ మందిర్ మార్చి 9 వరకు క్లోజ్..!!
- ఇరాన్ పై దాడి..లాబీయింగ్ ఆరోపణలను ఖండించిన సౌదీ..!!









