బ్రిటన్ రాణి ఎలిజిబెత్ మరణం. సంతాపం ప్రకటించిన ఒమన్
- September 09, 2022
మస్కట్: బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజిబెత్ -2 మరణం పై ఒమన్ సంతాపం తెలిపింది. ఆమె మరణానికి సంతాపకంగా శుక్రవారం మస్కట్ లోని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, దౌత్య కార్యాలయాల్లో జెండాను ఆవతనం చేశారు. బ్రిటన్ రాణి మరణానికి సంతాపకంగా జెండా ఆవతనం చేయాలని ఒమన్ రాజు హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ రాయల్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అటు బ్రిటన్ రాజ కుటుంబంతో ఒమన్ కు సత్సంబంధాలు ఉండేవని ఒమన్ రాజు గుర్తు చేశారు. రాజ కుటుంబానికి ఒమన్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







