కువైట్ లో త్వరలోనే భారీగా ఎలక్ట్రిక్ కార్ల ఛార్జింగ్ స్టేషన్లు
- September 10, 2022
కువైట్: కువైట్ లో త్వరలోనే భారీగా ఎలక్ట్రిక్ కార్ల ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రభుత్వం సిద్ధం చేసిందని రెన్యువబుల్ ఎనర్జీ మినిస్టర్ అల్ మౌసా తెలిపారు. కువైట్ వాతావారణ పరిస్థితులకు అనుగుణంగా ఎక్కడెక్కడ ఎలక్ట్రిక్ కార్ల ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలన్న రోడ్ మ్యాప్ సిద్ధం చేశామన్నారు.గత కొంతకాలంగా దేశంలో ఎలక్ట్రిక్ కార్లకు మంచి డిమాండ్ ఉందని ఆయన చెప్పారు. రెన్యువబుల్ ఎనర్జీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ కార్ల రంగానికి మద్దతుగా నిలుస్తోంది. త్వరలోనే ప్రభుత్వ బిల్డింగ్ లు, కమర్షియల్ ఏరియాల్లో పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. అదే విధంగా ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థలు దేశంలో తమ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ లను నెలకొల్పే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అల్ మౌసా చెప్పారు.
తాజా వార్తలు
- రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ..
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!