ఈఏ ఆధ్వర్యంలో పగడపు దిబ్బల పరిసరాల క్లీన్ నెస్ అవగాహన కార్యక్రమం

- September 11, 2022 , by Maagulf
ఈఏ ఆధ్వర్యంలో పగడపు దిబ్బల పరిసరాల క్లీన్ నెస్ అవగాహన కార్యక్రమం

మస్కట్: సముద్ర తీర ప్రాంతాల్లో పెరుగుతున్న పగడపు దిబ్బ ల పరిసరాల కలుషితం కారణంగా మత్స్య కారులు ఇబ్బంది పడుతున్నారు. అదే విధంగా పర్యావరణానికి కూడా ఇది హాని కలిగిస్తుంది. దీంతో ఒమన్ ఎన్విరాన్ మెంట్ అథారిటీ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. పగడపు దిబ్బల పరిసరాల క్లీన్ నెస్ పై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. నార్త్ అల్ బతినా గవర్నరేట్ పర్యావరణ విభాగం, షినాస్ లోని విలాయత్‌ల ఒమానీ మత్స్యకారుల సంఘం సహకారంతో పగడపు దిబ్బల పరిసరాలను శుభ్రపరిచే ప్రచారాన్ని చేపట్టాయి. ఈ కార్యక్రమం రెండు రోజుల పాటు సాగనుంది. ఇందులో పగడపు దిబ్బల వద్ద పరిసరాలు కలుషితమవటం కారణంగా ఎదురయ్యే పరిస్థితులను మత్స్య కారులకు వివరించనున్నారు. అదే విధంగా క్లోరల్ రిఫ్స్ ను క్లీన్ చేయనున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com