ఈఏ ఆధ్వర్యంలో పగడపు దిబ్బల పరిసరాల క్లీన్ నెస్ అవగాహన కార్యక్రమం
- September 11, 2022
మస్కట్: సముద్ర తీర ప్రాంతాల్లో పెరుగుతున్న పగడపు దిబ్బ ల పరిసరాల కలుషితం కారణంగా మత్స్య కారులు ఇబ్బంది పడుతున్నారు. అదే విధంగా పర్యావరణానికి కూడా ఇది హాని కలిగిస్తుంది. దీంతో ఒమన్ ఎన్విరాన్ మెంట్ అథారిటీ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. పగడపు దిబ్బల పరిసరాల క్లీన్ నెస్ పై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. నార్త్ అల్ బతినా గవర్నరేట్ పర్యావరణ విభాగం, షినాస్ లోని విలాయత్ల ఒమానీ మత్స్యకారుల సంఘం సహకారంతో పగడపు దిబ్బల పరిసరాలను శుభ్రపరిచే ప్రచారాన్ని చేపట్టాయి. ఈ కార్యక్రమం రెండు రోజుల పాటు సాగనుంది. ఇందులో పగడపు దిబ్బల వద్ద పరిసరాలు కలుషితమవటం కారణంగా ఎదురయ్యే పరిస్థితులను మత్స్య కారులకు వివరించనున్నారు. అదే విధంగా క్లోరల్ రిఫ్స్ ను క్లీన్ చేయనున్నారు.
తాజా వార్తలు
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!







