దుబాయ్-కోచి విమానంలో స్పృహతప్పిపోయిన మహిళ మృతి
- September 11, 2022
దుబాయ్: విమాన ప్రయాణం మధ్యలో స్పృహ కోల్పోయిందా మహిళ.దీంతో కంగారు పడిన సిబ్బంది..విమానం ల్యాండవ్వగానే దగ్గరలోని ప్రైవేటు ఆస్పత్రికి ఆమెను తీసుకెళ్లారు.
కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది.ఆస్పత్రికి వచ్చేసరికే ఆమె మరణించిందని వైద్యులు వెల్లడించారు.ఈ ఘటన దుబాయ్ నుంచి కోచి వస్తున్న విమానంలో వెలుగు చూసింది.
మిని (56) అనే మహిళ ఈ విమానంలో భారత్ వస్తోంది.అయితే విమాన ప్రయాణం మధ్యలో ఆమె కళ్లు తిరిగి పడిపోయింది.దాంతో విమానం కోచిలో ల్యాండవగానే సిబ్బంది హడావుడిగా ఆమెను దగ్గరలో ఉన్న ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కానీ ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.ఆమెది సహజ మరణమని డాక్టర్లు చెప్పడంతో ఈ ఘటనపై ఎలాంటి పోలీసు కేసు నమోదు కాలేదని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!