పాకిస్థాన్లో సౌదీ విమానానికి తప్పిన ప్రమాదం
- September 12, 2022
జెడ్డా: పాకిస్థాన్లోని కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో సౌదీ అరేబియా ఎయిర్లైన్స్ ప్రయాణీకుల విమానానికి పెను ప్రమాదం తప్పింది. బోయింగ్ 330 విమానం జెడ్డా నుంచి పాకిస్థాన్కు ప్రయాణికులతో వెళ్లింది. శుక్రవారం కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా.. ఇంజిన్ను పక్షి ఢీకొట్టింది. అయితే, పైలట్ విమానాన్ని విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రాయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై సౌదీ ఎయిర్లైన్స్ ప్రతినిధి మాట్లాడుతూ.. ప్రయాణీకుల విమానం SV 700 ఇంజిన్ నంబర్ 1ను పక్షి ఢీకొట్టిందన్నారు. విమానాన్ని తాత్కాలికంగా నిలిపివేశామన్నారు. విమాన ఇంజినీరింగ్ సిబ్బంది మరమ్మతు పనులు ప్రారంభించారని తెలిపారు.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









