బహ్రెయిన్, కువైట్ మున్సిపల్ మంత్రుల సమావేశం
- September 12, 2022
మనమా: బహ్రెయిన్, కువైట్ దేశాలు మున్సిపాలిటీ వ్యవహారాల్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించాయి. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) మున్సిపల్ వ్యవహారాల మంత్రుల 25వ సమావేశం మనమా లో జరిగింది. ఈ సందర్భంగా బహ్రెయిన్, కువైట్ మున్సిపల్ మంత్రులు వేల్ బిన్ నాసర్ అల్ ముబారక్, డాక్టర్ రాణా అబ్దుల్లా అబ్దుల్రహ్మాన్ అల్ ఫారిస్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బహ్రెయిన్-కువైట్ మధ్య సంబంధాలపై చర్చించారు. మున్సిపల్ రంగంలో స్కిల్, టెక్నాలజీ ని మరింత పెంపొందించుకునేందుకు రెండు దేశాల సహకరించుకోవాలని నిర్ణయించారు. అదే విధంగా పర్యావారణాన్ని రక్షించేందుకు మున్సిపాలిటీల్లో చెట్లను పెంచాలని సమావేశంలో తీర్మానించారు.
తాజా వార్తలు
- గృహ కార్మికుల నియామకంలో అప్రమత్తత అవసరం: దుబాయ్ పోలీస్
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు దుస్తి ఆకర్షణగా నిలిచిన WJMES ప్రదర్శన
- దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
- యూరో-ఆంకాలజీ చికిత్సలో ఆధునిక విధానాల పై రాష్ట్రస్థాయి వైద్య సదస్సు
- APSSDC ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్–పరిమిత సీట్లు
- ఉమ్ అల్ ఖువైన్ చాంబర్–తుంబె యూనివర్సిటీ హాస్పిటల్ మధ్య అవగాహన ఒప్పందం
- దుబాయ్ ప్రమాద బాధితుల మృతదేహాలను త్వరగా స్వస్థలాలకు పంపించాలి: ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం
- టీవీకే సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ..
- జగిత్యాలలో జరగనున్న అఖిల భారత ముషాయిరా పోస్టర్లను ఆవిష్కరించిన డీజీపీ సీవీ ఆనంద్
- రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం...









