బహ్రెయిన్, కువైట్ మున్సిపల్ మంత్రుల సమావేశం
- September 12, 2022
మనమా: బహ్రెయిన్, కువైట్ దేశాలు మున్సిపాలిటీ వ్యవహారాల్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించాయి. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) మున్సిపల్ వ్యవహారాల మంత్రుల 25వ సమావేశం మనమా లో జరిగింది. ఈ సందర్భంగా బహ్రెయిన్, కువైట్ మున్సిపల్ మంత్రులు వేల్ బిన్ నాసర్ అల్ ముబారక్, డాక్టర్ రాణా అబ్దుల్లా అబ్దుల్రహ్మాన్ అల్ ఫారిస్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బహ్రెయిన్-కువైట్ మధ్య సంబంధాలపై చర్చించారు. మున్సిపల్ రంగంలో స్కిల్, టెక్నాలజీ ని మరింత పెంపొందించుకునేందుకు రెండు దేశాల సహకరించుకోవాలని నిర్ణయించారు. అదే విధంగా పర్యావారణాన్ని రక్షించేందుకు మున్సిపాలిటీల్లో చెట్లను పెంచాలని సమావేశంలో తీర్మానించారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







