పీఏసీఐ కేబుల్స్ కట్. పలు సర్వీసులకు అంతరాయం
- September 13, 2022
కువైట్: ఫైబర్ కేబుల్ లైన్ తెగిన కారణంగా కొన్ని సర్వీసులకు అంతరాయం ఏర్పడిందని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (పీఏసీఐ) ప్రకటించింది. ఏకీకృత ప్రభుత్వ అప్లికేషన్ "సహెల్"తోపాటు ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన సేవలకు తాత్కాలికంగా అంతరాయం కలిగిందని తెలిపింది. తెగిన కేబుల్స్ సుర్రాకు దక్షిణంగా ఉన్న మంత్రిత్వ శాఖ ప్రాంతంలోని ప్రభుత్వ ఏజెన్సీలతో కలుపుతుందని PACI పేర్కొంది. అధికారులు కేబుల్స్ ని సరిచేస్తున్నారని, త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని పీఏసీఐ వెల్లడించింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?