భారత రాయబారి హెచ్ఈ సిబీ జార్జ్ బదిలీ
- September 14, 2022
కువైట్: భారత రాయబారి హెచ్ఈ సిబీ జార్జ్ బదిలీ అయ్యారు. జపాన్లో భారత తదుపరి రాయబారిగా సిబీ జార్జ్ నియమితులయ్యారు. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సిబి జార్జ్ 2020 ఆగస్టులో కువైట్లో భారత రాయబారిగా బాధ్యతలు చేపట్టారు. రాయబారి జార్జ్ చేపట్టిన అనేక కార్యక్రమాల ద్వారా భారతీయ ప్రవాసులలో చాలా ప్రజాదరణ పొందారు. కోవిడ్ సమయంలో తన పనితీరుతో అందరిని ఆకట్టుకున్నారు. తన పదవి కాలంలో భారత్- కువైట్ సంబంధాలను మరింత మెరుగుపరచగలిగాడు.
తాజా వార్తలు
- CBSE 10th, 12th ఎగ్జామ్స్ షెడ్యూల్ ఖరారు..
- అవార్డులు గెలుచుకున్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
- ఏపీలో భారీగా పెరిగిన వాహనాల అమ్మకాలు..!
- తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ మహిళలకు ఆర్థిక సాయం
- ఫల, పుష్ప ప్రదర్శన, మీడియా సెంటర్ ప్రారంభించిన టీటీడీ చైర్మన్
- ఖలిస్థానీ ఉగ్రవాది నుంచి మోదీకి బెదిరింపులు
- మక్కా గ్రాండ్ మసీదులో గ్రాండ్ ముఫ్తీ అంత్యక్రియ ప్రార్థనలు..!!
- న్యూయార్క్ వేదికగా పలు దేశాలతో ఒమన్ కీలక ఒప్పందాలు..!!
- UAE గోల్డెన్ వీసాకు H-1B వీసా బూస్ట్..!!
- కువైట్ లో ఇల్లీగల్ రెసిడెన్సీ అడ్రస్ మార్పు.. నెట్వర్క్ బస్ట్..!!