ఓట్లు కొనుగోలు కేసులో ఏడుగురు వ్యక్తులు అరెస్టు
- September 17, 2022
కువైట్ సిటీ: ఓట్లు కొనుగోలు చేసిన ఆరోపణలపై ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేసి, వారిపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి విచారణకు పంపినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ(MOI) వెల్లడించింది. ఈ సందర్భంగా నిందితుల వద్ద నుంచి KD20,000తోపాటు ఓటర్ల జాబితాలను స్వాధీనం చేసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. సెర్చ్, ఇన్వెస్టిగేషన్ ఆపరేషన్ల ద్వారా మినల్ సెక్యూరిటీ సెక్టార్ చట్టాన్ని ఉల్లంఘించి ఓట్ల కొనుగోలు కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న ఇంటిని గుర్తించినట్లు MOI పేర్కొంది. ఎన్నికల సమయంలో ఎవరైనా ప్రలోభాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







