ఓట్లు కొనుగోలు కేసులో ఏడుగురు వ్యక్తులు అరెస్టు
- September 17, 2022
కువైట్ సిటీ: ఓట్లు కొనుగోలు చేసిన ఆరోపణలపై ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేసి, వారిపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి విచారణకు పంపినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ(MOI) వెల్లడించింది. ఈ సందర్భంగా నిందితుల వద్ద నుంచి KD20,000తోపాటు ఓటర్ల జాబితాలను స్వాధీనం చేసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. సెర్చ్, ఇన్వెస్టిగేషన్ ఆపరేషన్ల ద్వారా మినల్ సెక్యూరిటీ సెక్టార్ చట్టాన్ని ఉల్లంఘించి ఓట్ల కొనుగోలు కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న ఇంటిని గుర్తించినట్లు MOI పేర్కొంది. ఎన్నికల సమయంలో ఎవరైనా ప్రలోభాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఇరాన్ కు 14 అంశాలతో ట్రంప్ ప్రతిపాదన..!!
- విమానం నుంచి దూకేసిన ప్రయాణికుడు..
- ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- ఏసీ పేలడం తో 8 మంది మృతి...
- మే నెల 14-16 తేదీల మధ్య అండమాన్ కు తాకనున్న నైరుతి రుతుపవనాలు
- 'సేవే పరమ ధర్మం' స్పూర్తితో వైద్యులు సేవలందించాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- దురుసుగా ప్రవర్తిస్తే మళ్లీ దాడులే..ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్
- రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో ప్రభుత్వ సంస్థల పేర్ల వాడకం పై నిషేధం..!!
- ఒమన్లో నేచురల్ గ్యాస్ ఉత్పత్తిలో వృద్ధి నమోదు..!!
- న్యాయవ్యవస్థ చట్టం పై చర్చ..ముగ్గురు సభ్యులను బహిష్కరించాలన్న ఎంపీలు..!!









