ఓట్లు కొనుగోలు కేసులో ఏడుగురు వ్యక్తులు అరెస్టు
- September 17, 2022
కువైట్ సిటీ: ఓట్లు కొనుగోలు చేసిన ఆరోపణలపై ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేసి, వారిపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి విచారణకు పంపినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ(MOI) వెల్లడించింది. ఈ సందర్భంగా నిందితుల వద్ద నుంచి KD20,000తోపాటు ఓటర్ల జాబితాలను స్వాధీనం చేసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. సెర్చ్, ఇన్వెస్టిగేషన్ ఆపరేషన్ల ద్వారా మినల్ సెక్యూరిటీ సెక్టార్ చట్టాన్ని ఉల్లంఘించి ఓట్ల కొనుగోలు కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న ఇంటిని గుర్తించినట్లు MOI పేర్కొంది. ఎన్నికల సమయంలో ఎవరైనా ప్రలోభాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్, యూఎస్ మధ్య AI భాగస్వామ్యం..!!
- పాస్పోర్ట్ కాకుండా..భారత పౌరసత్వాన్ని చట్టబద్ధంగా నిరూపించగల పత్రాలు ఏవి?
- 3 ఆఫ్రికా దేశాలకు ప్రయాణాలపై సౌదీ అరేబియా నిషేధం..!!
- విద్యా వోచర్లకు 'మారిఫ్' ద్వారా దరఖాస్తులకు ఆహ్వానం..!!
- తాజా పరిస్థితుల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కువైట్ లో రోడ్ మెయింటనెన్స్ డ్రైవ్ వేగవంతం..!!
- రైలు ప్రయాణికులకు అలర్ట్.. లగేజీ నిబంధనల్లో మార్పులు
- తెలంగాణ రాష్ట్ర నూతన సీఎస్ గా ‘సంజయ్ జాజు’







