ఒమన్లో వాణిజ్య సముదాయాలపై సీపీఏ రైడ్స్
- September 19, 2022
మస్కట్: ధోఫర్ గవర్నరేట్లోని అల్ మజ్యోనాలోని విలాయత్లోని అనేక వాణిజ్య సముదాయాలపై దాడులు చేసినట్లు వినియోగదారుల రక్షణ అథారిటీ (CPA) తెలిపింది. ఈ సందర్భంగా వినియోగదారుల రక్షణ చట్టం, నిబంధనలను పాటించని పలు దుకాణాలకు నోటీసులు జారీ చేసినట్లు పేర్కొంది. అల్ మజియోనాలోని వినియోగదారుల రక్షణ విభాగం, అల్ మజియోనా మునిసిపాలిటీ సహకారంతో ఈ దాడులు జరిగినట్లు సీపీఏ తెలిపింది. తనిఖీల సందర్భంగా గడువు ముగిసిన వస్తువులు, ప్రజా నైతికతకు విరుద్ధంగా ఉన్న అనేక వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు రక్షణ అథారిటీ అధికారులు తెలిపారు. అదే సమయంలో వినియోగదారుల రక్షణ చట్టాలు, నిబంధనలపై దుకాణదారులకు అవగాహన కల్పించినట్లు సీపీఏ పేర్కొంది.
తాజా వార్తలు
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం