మొబైల్ ఫోన్ దుర్వినియోగానికి ఏడాది జైలు, SR500,000 జరిమానా
- September 19, 2022
రియాద్: కెమెరాతో కూడిన మొబైల్ ఫోన్లను దుర్వినియోగం చేయడం లేదా అలాంటి వాటి ద్వారా వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశపూర్వకంగా లక్ష్యం చేసుకోవడాన్ని చట్టపరంగా నిషేధించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ స్పష్టం చేసింది. వ్యక్తిగత సమాచార గోప్యత ఉల్లంఘన కేసులో నిందితులను అరెస్టు చేసే అవకాశం ఉందని, తీవ్రమైన సమాచార నేరాలలో ఇది ఒకటని పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది. ఇలాంటి నేరాలకు పాల్పడే వారికి ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష, SR 500,000 వరకు జరిమానా విధించబడుతుందని హెచ్చరించింది. దీనితోపాటు నేరం చేయడానికి ఉపయోగించిన పరికరాలను జప్తు చేయడం జరుగుతుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది.
తాజా వార్తలు
- డబ్ల్యూటిఐటిసి 2025 కౌంట్డౌన్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!
- ఒమన్ ఎయిర్ కొత్త సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ కంటి సమస్యలపై స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!







