మొబైల్ ఫోన్ దుర్వినియోగానికి ఏడాది జైలు, SR500,000 జరిమానా
- September 19, 2022
రియాద్: కెమెరాతో కూడిన మొబైల్ ఫోన్లను దుర్వినియోగం చేయడం లేదా అలాంటి వాటి ద్వారా వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశపూర్వకంగా లక్ష్యం చేసుకోవడాన్ని చట్టపరంగా నిషేధించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ స్పష్టం చేసింది. వ్యక్తిగత సమాచార గోప్యత ఉల్లంఘన కేసులో నిందితులను అరెస్టు చేసే అవకాశం ఉందని, తీవ్రమైన సమాచార నేరాలలో ఇది ఒకటని పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది. ఇలాంటి నేరాలకు పాల్పడే వారికి ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష, SR 500,000 వరకు జరిమానా విధించబడుతుందని హెచ్చరించింది. దీనితోపాటు నేరం చేయడానికి ఉపయోగించిన పరికరాలను జప్తు చేయడం జరుగుతుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది.
తాజా వార్తలు
- భారతీయుల పై దాడి.. ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం!
- విజయ్ పార్టీ (టీవీకే) TVK గెలుపు వెనుక కపిల్ సాహూ
- రుణ మాఫీ మోసాల పై RBI కీలక హెచ్చరిక!
- తెలంగాణ విద్యార్థులకు అంతర్జాతీయ అవకాశాల కోసం E2E కార్యక్రమం ప్రారంభం
- విజయ్ కీలక నిర్ణయం..
- ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్ పై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్
- మక్కాలో మహిళను వేధించిన ప్రవాసి అరెస్టు..!!
- అబుదాబిలో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం..అంబులెన్స్లకు గ్రీన్ లైట్లు, ప్రమాదాల అంచనాకు ఏఐ..!!
- మార్చిలో SR150 బిలియన్లు ఖర్చు చేసిన కన్జుమర్లు..!!
- ఒమన్ లో నేటి నుంచి కొత్త ఇంధన కేంద్రాల నియంత్రణ చట్టం..!!









