ఒమన్, బహ్రెయిన్ విద్యామంత్రుల భేటీ
- September 20, 2022
ఒమన్ విద్యాశాఖ మంత్రి డాక్టర్ మదిహా బిన్త్ అహ్మద్ అల్ షైబానియా, బహ్రెయిన్ విద్యాశాఖ మంత్రి డాక్టర్ మజీద్ బిన్ అలీ అల్ నుయిమి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన ట్రాన్స్ఫార్మింగ్ ఎడ్యుకేషన్ సమ్మిట్లో వారు పాల్గొన్న నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. విద్యా రంగంలో సహకార మార్గాలు, నైపుణ్య మార్పిడిపై ఇరువురు విద్యామంత్రులు చర్చించారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు వాణిజ్య, ఆర్థిక విషయాలను బోధించడంతో సహా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సాంకేతిక, వృత్తి విద్యను బోధించడంపై ఇరువురు విద్యామంత్రులు సమీక్షించారు.
తాజా వార్తలు
- దుబాయ్ పర్యాటకులకు శుభవార్త.. 48 గంటల్లో సింగిల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా
- తెలంగాణ గవర్నర్ను కలిసిన డా.ఎన్.వి. సుధా కిరణ్
- సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026 ప్రారంభం
- మార్కెట్ లోకి రూ.500 ప్లాస్టిక్ నోట్లు? RBI క్లారిటీ
- 50 ఏళ్ల వయసు వచ్చే వరకు రెన్యువల్ డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీ!
- ప్రత్యేక రాష్ట్రం సాధించినా తెలంగాణ ప్రజల బతుకులు మారలేదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- ప్రపంచ రికార్డు సృష్టించిన మేఘా ఇంజనీరింగ్ అద్భుతం..
- మహిళల ఆశీర్వాదంతో 2034 వరకు మేమే అధికారంలో ఉంటాం: సీఎం రేవంత్
- వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం..కూటమి ప్రభుత్వం పై విమర్శలు
- యూఏఈ లాటరీ గెలుచున్న సెక్యూరిటీ గార్డు









