మిధాని సంస్థ పై సైబర్ అటాక్..
- September 20, 2022
హైదరాబాద్: హైదరాబాద్ మిధాని సంస్థ సైబర్ అటాక్ కు గురైంది. మిధాని సంస్థ నుంచి సైబర్ చీటర్స్ రూ.40లక్షలు కొట్టేశారు. కెనడా నేషనల్ ఆల్ కంపెనీ నుంచి మిధాని సంస్థ.. అల్యూమినియం కొనుగోలు చేసింది. ఇందులో భాగంగా కొంత డబ్బును అడ్వాన్స్ గా ఇచ్చింది. ఇదే అదనుగా భావించిన సైబర్ నేరగాళ్లు.. అమెరికా అకౌంట్ నెంబర్ ను ఈ-మెయిల్ ద్వారా మిధాని సంస్థకు పంపారు.
సైబర్ చీటర్స్ పంపిన అమెరికా అకౌంట్ కు మిగతా డబ్బును మిధాని సంస్థ పంపింది. అయితే, తమ మిగతా డబ్బు చెల్లించాలని కెనడా నేషనల్ ఆల్ కంపెనీ మిధాని సంస్థను అడిగింది. దీంతో తాము మోసపోయామని గ్రహించిన మిధాని సంస్థ వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.
తాజా వార్తలు
- దుబాయ్ వాటర్ఫ్రంట్ రెస్టారెంట్ సమీపంలో వేల్ షార్క్ హల్చల్..!!
- రబీగ్ తీరంలో ఏడుగురిని రక్షించిన భద్రతా దళాలు..!!
- అల్ ముగ్సైల్ రోడ్ బ్రిడ్జ్ 85% పూర్తి.. జూలైలో ప్రారంభం..!!
- కువైట్ సార్వభౌమాధికారానికి భారత్ మద్దతు..!!
- సరికొత్త ఇంటరాక్టివ్ షోలతో రాబోతున్న టాయ్ ఫెస్టివల్..!!
- ఖతారీ మదర్, ఖతార్లో జన్మించిన పిల్లల ఎన్రోల్మెంట్..!!
- ప్రముఖ దర్శకుడు భారతీరాజా కన్నుమూత..
- దుబాయ్ పర్యాటకులకు శుభవార్త.. 48 గంటల్లో సింగిల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా
- తెలంగాణ గవర్నర్ను కలిసిన డా.ఎన్.వి. సుధా కిరణ్
- సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026 ప్రారంభం









