ఒమన్లో 79 కిలోల క్రిస్టల్ డ్రగ్స్ స్వాధీనం
- September 22, 2022
ఒమన్: రాయల్ ఒమన్ పోలీసులు (ROP) మరోభారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ను అడ్డుకున్నారు. ఈ ఘటనలో నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేయడంతోపాటు 79 కిలోల క్రిస్టల్ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. డైరెక్టరేట్ జనరల్ ఫర్ కంబాటింగ్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్స్, కోస్ట్ గార్డ్ పోలీసుల సహకారంతో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు పోలీసులు పేర్కొన్నారు. 79 కిలోల క్రిస్టల్ డ్రగ్ అక్రమ రవాణా కేసులో ఆసియాకు చెందిన నలుగురు అనుమానితులను అరెస్టు చేసినట్లు, వారిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







