NTR హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై గవర్నర్కు చంద్రబాబు ఫిర్యాదు..
- September 22, 2022
విజయవాడ: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. దశాబ్దాలుగా కొనసాగుతున్న పేరును మార్చడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన చంద్రబాబు.. దీనిపై జోక్యం చేసుకోవాలని కోరారు. పార్టీ నేతలతో కలిసి రాజ్భవన్కు వెళ్లిన చంద్రబాబు.. ఎన్టీఆర్ పేరు తొలగింపుపై గవర్నర్ హరిచందన్కు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా పేర్లను తొలగిస్తామనడం మంచి సంప్రదాయం కాదంటూ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈమధ్యకాలంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైనా గవర్నర్ హరిచందన్తో చర్చించినట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









