సెప్టెంబర్ 29న ప్రైవేట్ పాఠశాలలకు సెలవు
- September 22, 2022కువైట్: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 29న ప్రైవేట్ పాఠశాలలతో సహా అన్ని అనుబంధ పాఠశాలలను మూసివేయాలని ప్రైవేట్ ఎడ్యుకేషన్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ సర్క్యులర్ జారీ చేసింది. అన్ని ప్రభుత్వ సంస్థలకు సెప్టెంబరు 29న సెలవు దినంగా ప్రకటిస్తూ కేబినెట్ నిర్ణయించిన విషయం తెలిసిందే. జాతీయ అసెంబ్లీకి కొత్త సభ్యులను ఎన్నుకోవడానికి ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని సెప్టెంబర్ 29న నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- IELTS కు బహ్రెయిన్ విద్యార్థులు ఆసక్తి..!
- రియాద్లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
- మోటార్సైకిల్కు నిప్పంటించిన ముగ్గురు అరెస్టు
- 2024 చివరి నాటికి యూనిఫైడ్ GCC టూరిస్ట్ వీసా
- యూఏఈలో ICSE, ISC ఫలితాలు విడుదల
- హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్
- అహ్మదీ గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…