నకిలీ ఫోన్ల విషయమై వినియోగదారులు జాగ్రత్త వహించాలి
- April 18, 2016
టెలి కమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (ట్రా) నకిలీ ఫోన్ల వినియోగం ద్వారా తలెత్తే ఆరోగ్య నష్టాలు వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు ఒక ప్రచార కార్యక్రమం బుధవారం ప్రారంభించింది.చవకబారు నాణ్యత గల ఫోన్ల వాడకం వలన ఎదురయ్యే నష్టాలను వివరించారు. అంతేకాక ఈ నాసిరకం ఫోన్ల కారణంగా సుల్తానేట్లోకమ్యూనికేషన్ నెట్వర్క్ దెబ్బతీసే విధంగా మారుతుంది . ఈ ప్రచారంలో అధీకృత డీలర్స్ వద్దకు వెళ్ళి ఫోన్లు కొనుగోలు చేయాలని వినియోగదారులకో సూచించింది. సుల్తానేట్ లోనికి టెలిఫోన్ పరికరాలు దిగుమతి కాబడి అనుమతి విధానాలు ద్వారా అమ్మే అధికారం డీలర్స్ కు మాత్రమె అధికారం ఉంటుంది. టెలి కమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (ట్రా)కు మాత్రమె ఆమోదిత పరికరం అధికారం యొక్క ముద్ర ( స్టాంప్ ) ఉంటుంది. నియంత్రణ మరియు సమ్మతి ఎగ్జిక్యూటివ్ మేనేజర్ మహమ్మద్ అల్ కింది మాట్లాడుతూ "ఈ ప్రచారం నకిలీ ఫోన్ నాసిరకం నాణ్యత మరియు తక్కువ ఆయుర్దాయం సంబంధించి వినియోగదారుల ఫిర్యాదుల నానాటికి పెరుగుతున్న దృష్ట్యా, వినియోగదారులకు అవగాహన కల్పించే నిమిత్తం ఏర్పాడు చేసినట్లు " ఆయన అన్నారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







