రెస్టారెంట్లో ఘోర అగ్ని ప్రమాదం.. 17 మంది మృతి
- September 28, 2022
బీజింగ్లోని ఓ రెస్టారెంట్లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటల్లో చిక్కుకుని 17 మంది కస్టమర్లు కాలిబూడిదయ్యారు.ఈ ఘోర అగ్నిప్రమాదం చైనాలోని ఈశాన్య నగరం చాంగ్చున్లో చోటు చేసుకుంది.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించి ఆస్పత్రికి తరలించారు సిబ్బంది.అక్రమ నిర్మాణాలు, నిబంధనల ఉల్లంఘనల కారణాలతో చైనాలో తరచుగా ఘోర అగ్నిప్రమాదాలు సంభవిస్తుంటాయి.కొద్ది రోజుల క్రితం చైనా టెలికాం కంపెనీకి సంబంధించిన ఓ ఆఫీస్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం చైనా టెలికం కంపెనీకి చెందిన ఓ ఆఫీస్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ఆ సమయంలో ఎవరూ లేకపోవడం వల్ల భారీ ప్రాణ నష్టం తప్పింది.గత ఏడాది జులైలో ఓ గోదాంలో జరిగిన ప్రమాదంలో 15 మంది మరణించారు, 25 మంది తీవ్రంగా గాయపడ్డారు.
తాజా వార్తలు
- అల్ రమ్లీ అగ్నిప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం..!!
- ఖతార్లో భారీగా పెరిగిన డిజిటల్ పేమెంట్స్..!!
- యూఏఈలో స్కూళ్లు రీ ఓపెన్.. పేరెంట్స్ పై పెరగనున్న ఖర్చుల భారం..!!
- రియాద్ విమానాశ్రయంలో ‘సైలెంట్ ఎయిర్పోర్ట్’ ప్రాజెక్ట్ ప్రారంభం..!!
- కువైట్లో కల్తీ ఆహారంపై అధికారుల కొరడా..!!
- ఇద్దరు పౌరులను ఆస్పత్రికి తరలించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- దుబాయ్లో డెలివరీ రైడర్లకు ఉచిత భోజనం..ఆర్టీఏ కీలక కార్యక్రమం
- జైవాన్ పేమెంట్స్ స్వీకరించిన తొలి ఎయిర్లైన్గా ఎతిహాద్ ఎయిర్వేస్
- చీనాబ్ బ్రిడ్జి పై తొలిసారి 100 కిమీ వేగంతో వందే భారత్
- రూపారెడ్డి హత్య కేసులో నిందితుల విలాసవంతమైన జీవనశైలి







