ఉక్రెయిన్లోని నాలుగు ప్రాంతాలను కైవసం చేసుకున్న రష్యా..
- September 29, 2022
ఉక్రెయిన్లోని నాలుగు కీలక ప్రాంతాలను రష్యాలో కలుపుకోనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను పుతిన్ శుక్రవారం విడుదల చేయనున్నారు. ఉక్రెయిన్లో ఉన్న లుగాన్స్క్, డోనెస్కీ, ఖేర్సన్, జాపొరిజియా ప్రాంతాలను ఇక నుంచి రష్యా ఆధీనంలోకి వెళ్లనున్నాయి. ఈ నాలుగు ప్రాంతాల్లో ఇటీవల రష్యా రెఫరెండమ్ నిర్వహించింది. ఆ ప్రాంత ప్రజలు రష్యాలో విలీనం అయ్యేందుకు అనుకూలంగా ఉన్నట్లు క్రెమ్లిన్ అధికారులు తెలిపారు. మొత్తానికి శుక్రవారం విలీన ప్రక్రియపై పుతిన్ చేసే ప్రకటనపై ఆసక్తి నెలకొంది.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







