పార్లమెంట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన కువైట్ క్రౌన్ ప్రిన్స్
- September 30, 2022
కువైట్: 2022 సంవత్సరంలో జరిగిన 17వ శాసనసభా ఎన్నికల్లో విజయం సాధించిన కొత్త పార్లమెంట్ సభ్యులకు హిస్ హైనెస్ క్రౌన్ ప్రిన్స్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు తమపై పెట్టిన నమ్మకాన్నివమ్ము చేయొద్దని, దేశానికి సేవ చేయడంలో పార్లమెంట్ సభ్యులు అత్యుత్తమ పనితీరును కనబర్చాలని, కొత్త బాధ్యతల్లో రాణించాలని వారికి రాసిన లేఖలో హిస్ హైనెస్ క్రౌన్ ప్రిన్స్ అల్-సబా ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







