పార్లమెంట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన కువైట్ క్రౌన్ ప్రిన్స్
- September 30, 2022కువైట్: 2022 సంవత్సరంలో జరిగిన 17వ శాసనసభా ఎన్నికల్లో విజయం సాధించిన కొత్త పార్లమెంట్ సభ్యులకు హిస్ హైనెస్ క్రౌన్ ప్రిన్స్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు తమపై పెట్టిన నమ్మకాన్నివమ్ము చేయొద్దని, దేశానికి సేవ చేయడంలో పార్లమెంట్ సభ్యులు అత్యుత్తమ పనితీరును కనబర్చాలని, కొత్త బాధ్యతల్లో రాణించాలని వారికి రాసిన లేఖలో హిస్ హైనెస్ క్రౌన్ ప్రిన్స్ అల్-సబా ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ లేకుండా ప్రయాణించిన పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ సిబ్బంది
- ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్కు తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలు
- దుబాయ్ ఆర్టీఏ బస్సు ఉల్లంఘనలు.. జరిమానాల జాబితా
- నితాఖత్ కింద సౌదీలుగా ఫారీన్ ఇన్వెస్టర్లు
- డొమెస్టిక్ లేబర్ ప్రొబేషన్ వ్యవధి 6 నెలలకు పెంపు..!
- అబుదాబిలోని అత్యంత ఖరీదైన పెంట్హౌస్ సేల్
- కువైట్ లో పెరుగుతున్న ఎలక్ట్రికల్ లోడ్ ఇండెక్స్..!
- ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అప్లికేషన్లలో 12.59% పెరుగుదల
- హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి మోసం..
- ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో 128.79 కోట్ల నగదు సీజ్ చేశాం: ఈడీ