కొత్తగా పేమెంట్ సర్వీసులను ప్రారంభించిన యూఏఈ
- October 03, 2022
యూఏఈ : ప్రజలకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేసేందుకు కొత్తగా పేమెంట్ సర్వీసులను యూఏఈ ప్రారంభించింది. అబుదాబి జ్యుడీషియల్ డిపార్ట్మెంట్ (ADJD), అబుదాబి ఇస్లామిక్ బ్యాంక్ (ADIB) సహకారంతో బ్యాంక్ స్మార్ట్ యాప్ ద్వారా ఈ ఫీజు చెల్లింపు సేవలు వినియోగించుకోవచ్చు. అబుదాబి ఇస్లామిక్ బ్యాంక్ వినియోగదారులకు ఈ సేవల ద్వారా చెల్లింపులు మరింత సులభం కానున్నాయి. పేమెంట్స్, డిపాజిట్స్ ప్రక్రియ వేగవంతం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని యూఏఈ తెలిపింది.
తాజా వార్తలు
- 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్
- ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకం: మంత్రి పార్థసారధి
- కేంద్రం పరిచయం చేస్తున్న ‘భారత్ టాక్సీ’ యాప్
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!
- జెబెల్ జైస్లో బేర్ గ్రిల్స్ క్యాంప్ రీ ఓపెన్..!!
- భారత్ తో CEPA..ఆందోళనల పై స్పందించిన ఒమన్..!!
- బహ్రెయిన్ లకే వెహికల్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు..!!
- రియాద్ మెట్రో వార్షిక, టర్మ్ టిక్కెట్ల ధరలు వెల్లడి..!!







