కొత్తగా పేమెంట్ సర్వీసులను ప్రారంభించిన యూఏఈ
- October 03, 2022
యూఏఈ : ప్రజలకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేసేందుకు కొత్తగా పేమెంట్ సర్వీసులను యూఏఈ ప్రారంభించింది. అబుదాబి జ్యుడీషియల్ డిపార్ట్మెంట్ (ADJD), అబుదాబి ఇస్లామిక్ బ్యాంక్ (ADIB) సహకారంతో బ్యాంక్ స్మార్ట్ యాప్ ద్వారా ఈ ఫీజు చెల్లింపు సేవలు వినియోగించుకోవచ్చు. అబుదాబి ఇస్లామిక్ బ్యాంక్ వినియోగదారులకు ఈ సేవల ద్వారా చెల్లింపులు మరింత సులభం కానున్నాయి. పేమెంట్స్, డిపాజిట్స్ ప్రక్రియ వేగవంతం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని యూఏఈ తెలిపింది.
తాజా వార్తలు
- T20 World Cup 2026: భారత్ సూపర్-8 షెడ్యూల్ ఇదే..
- ముంబై క్లైమేట్ వీక్ 2026లో తెలంగాణ సస్టైనబుల్ విజన్ను ప్రదర్శించిన సీఎం రేవంత్
- తెలంగాణ: ఏసీ బస్సుల్లో 30 శాతం ఛార్జీల తగ్గింపు
- అమృత్ భారత్ 3.0 రైళ్లు త్వరలో ప్రారంభం
- చిలీతో భారత్ చేస్తున్న ఈ ‘ట్రేడ్ డీల్’ వెనుక ఉన్న వ్యూహం ఏమిటి?
- కువైట్లో ఫిబ్రవరి 25-26 తేదీలలో హాలీడే..!!
- నాసర్ బిన్ ఖలీద్ ఇంటర్ సెక్షన్ 5 గంటలపాటు మూసివేత..!!
- సౌదీ అరేబియా నేటి నుంచే రమదాన్ ప్రారంభం..!!
- నాన్ బహ్రెయిన్ ల నుండి BD3.99 మిలియన్ల ఫీ వసూలు..!!
- ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన సౌదీ అరేబియా..!!









