కొత్తగా పేమెంట్ సర్వీసులను ప్రారంభించిన యూఏఈ
- October 03, 2022
యూఏఈ : ప్రజలకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేసేందుకు కొత్తగా పేమెంట్ సర్వీసులను యూఏఈ ప్రారంభించింది. అబుదాబి జ్యుడీషియల్ డిపార్ట్మెంట్ (ADJD), అబుదాబి ఇస్లామిక్ బ్యాంక్ (ADIB) సహకారంతో బ్యాంక్ స్మార్ట్ యాప్ ద్వారా ఈ ఫీజు చెల్లింపు సేవలు వినియోగించుకోవచ్చు. అబుదాబి ఇస్లామిక్ బ్యాంక్ వినియోగదారులకు ఈ సేవల ద్వారా చెల్లింపులు మరింత సులభం కానున్నాయి. పేమెంట్స్, డిపాజిట్స్ ప్రక్రియ వేగవంతం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని యూఏఈ తెలిపింది.
తాజా వార్తలు
- తెలంగాణ కొత్త డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు









