6 నెలల్లో ప్రభుత్వ సర్వీసుల్లో చేరిన 10వేల మంది కువైటీలు
- October 09, 2022
కువైట్ సిటీ: ఈ ఏడాది మొదటి 6 నెలల్లో ప్రభుత్వం దాదాపు 10,000 మంది పురుష, మహిళా పౌరులను నియమించినట్లు అధికారిక గణాంకాల చెబుతున్నాయి. వాటి ప్రకారం.. 9786 మంది పౌరులు రాష్ట్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర-అనుబంధ సంస్థలు, కంపెనీలలో పనిచేస్తున్నారు. ముఖ్యంగా విద్య, విద్యుత్, నీటి మంత్రిత్వ శాఖల్లో అత్యధిక ఉద్యోగులను నియమించారు. అయితే ఆ తర్వాత 1454 మంది పౌరులు ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. జనవరి నుండి జూన్ చివరి వరకు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న పౌరుల సంఖ్యలో నికర పెరుగుదల 8,332 మందిగా ఉంది. పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ యజమానుల ప్రాథమిక డేటా ఇప్పుడు “ఆశల్” సర్వీసు, ఇతర ఎలక్ట్రానిక్ సర్వీసుల్లో అందుబాటులో ఉందని అథారిటీ ప్రకటించింది.
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







