6 నెలల్లో ప్రభుత్వ సర్వీసుల్లో చేరిన 10వేల మంది కువైటీలు
- October 09, 2022
కువైట్ సిటీ: ఈ ఏడాది మొదటి 6 నెలల్లో ప్రభుత్వం దాదాపు 10,000 మంది పురుష, మహిళా పౌరులను నియమించినట్లు అధికారిక గణాంకాల చెబుతున్నాయి. వాటి ప్రకారం.. 9786 మంది పౌరులు రాష్ట్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర-అనుబంధ సంస్థలు, కంపెనీలలో పనిచేస్తున్నారు. ముఖ్యంగా విద్య, విద్యుత్, నీటి మంత్రిత్వ శాఖల్లో అత్యధిక ఉద్యోగులను నియమించారు. అయితే ఆ తర్వాత 1454 మంది పౌరులు ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. జనవరి నుండి జూన్ చివరి వరకు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న పౌరుల సంఖ్యలో నికర పెరుగుదల 8,332 మందిగా ఉంది. పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ యజమానుల ప్రాథమిక డేటా ఇప్పుడు “ఆశల్” సర్వీసు, ఇతర ఎలక్ట్రానిక్ సర్వీసుల్లో అందుబాటులో ఉందని అథారిటీ ప్రకటించింది.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









