భార‌త్‌ కరోనా అప్డేట్

- October 13, 2022 , by Maagulf
భార‌త్‌ కరోనా అప్డేట్

న్యూ ఢిల్లీ: భార‌త్‌లో కరోనా రోజువారీ కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 2,786 మంది వైరస్‌బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,21,319కు చేరాయి. ఇందులో 4,40,65,963 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,847 మంది కరోనాకు బలయ్యారు. మరో 26,509 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం వరకు 6 మరణించగా, 2557 మంది బాధితులు కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com