మలేషియా చేరుకున్న వెంకయ్యనాయుడు
- October 14, 2022
కౌలాలంపూర్: భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ఆరు రోజుల పాటు మలేషియా,సింగపూర్ ల లో పర్యటిస్తున్నారని విషయం తెలిసిందే.ఈ రోజు ఉదయం కౌలాలంపూర్ చేరుకున్నారు.
శనివారం జరగబోయే మలయాపురంబులో తెలుగు మధురిమలు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఈరోజు మలేషియా విచ్చేసారు.ఈ కార్యక్రమం మలేషియా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా ఈరోజు మలేషియా విచ్చేసిన వెంకయ్యనాయుడు కి మలేషియా లో భారత హైకమీషనర్ B.N రెడ్డి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.ఇందులో సీనియర్ ప్రభుత్వ అధికారులు, భారతీయ మరియు తెలుగు ప్రవాసులకు చెందిన ప్రముఖ సభ్యులు హాజరయ్యారు.ఆ తరువాత రావాంగ్ లోని తెలుగు సాంస్కృతిక నిలయం, మలేషియా తెలుగు అకాడెమిని సందర్శించనున్నారు.

తాజా వార్తలు
- ఎస్ఆర్హెచ్ పై బెంగళూరు ఘన విజయం
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం









