యూఏఈలో కొత్తగా 345 కరోనా కేసులు
- October 14, 2022
యూఏఈ: యూఏఈ లో కరోనా ఎఫెక్ట్ స్వల్పంగా కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 345 కరోనా కేసులు నమోదయ్యాయి. గతంతో పోలిస్తే కరోనా కేసులు తగ్గినప్పటికీ ఇప్పటికీ దాని ప్రభావం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక గురువారం 1,62, 422 టెస్ట్ లు చేశారు. కరోనా కారణంగా ఎలాంటి డెత్స్ నమోదు కాలేదు. తాజాగా నమోదైన కేసులతో కలిపి 1,032,522 మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో 1,011,464 మంది కోలుకున్నారు. 18,712 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. 2,346 మంది ఇప్పటి వరకు కరోనా కారణంగా చనిపోయారు.
తాజా వార్తలు
- ఎస్ఆర్హెచ్ పై బెంగళూరు ఘన విజయం
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం









