యూఏఈలో కొత్తగా 345 కరోనా కేసులు
- October 14, 2022
యూఏఈ: యూఏఈ లో కరోనా ఎఫెక్ట్ స్వల్పంగా కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 345 కరోనా కేసులు నమోదయ్యాయి. గతంతో పోలిస్తే కరోనా కేసులు తగ్గినప్పటికీ ఇప్పటికీ దాని ప్రభావం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక గురువారం 1,62, 422 టెస్ట్ లు చేశారు. కరోనా కారణంగా ఎలాంటి డెత్స్ నమోదు కాలేదు. తాజాగా నమోదైన కేసులతో కలిపి 1,032,522 మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో 1,011,464 మంది కోలుకున్నారు. 18,712 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. 2,346 మంది ఇప్పటి వరకు కరోనా కారణంగా చనిపోయారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







