యూఏఈలో కొత్తగా 345 కరోనా కేసులు
- October 14, 2022
యూఏఈ: యూఏఈ లో కరోనా ఎఫెక్ట్ స్వల్పంగా కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 345 కరోనా కేసులు నమోదయ్యాయి. గతంతో పోలిస్తే కరోనా కేసులు తగ్గినప్పటికీ ఇప్పటికీ దాని ప్రభావం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక గురువారం 1,62, 422 టెస్ట్ లు చేశారు. కరోనా కారణంగా ఎలాంటి డెత్స్ నమోదు కాలేదు. తాజాగా నమోదైన కేసులతో కలిపి 1,032,522 మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో 1,011,464 మంది కోలుకున్నారు. 18,712 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. 2,346 మంది ఇప్పటి వరకు కరోనా కారణంగా చనిపోయారు.
తాజా వార్తలు
- కరూర్ ఘటనపై విజయ్ పై హైకోర్టు ఆగ్రహం
- ఏపీ: ఆటో డ్రైవర్ సేవలో..
- ఫాస్టాగ్ నిబంధనల్లో మార్పు..
- పౌరుల హక్కుల పరిరక్షణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కీలకం..!!
- రెసిలెన్స్ ఫ్లీట్లో పౌరుల భద్రతపై ఒమన్ పర్యవేక్షణ..!!
- రక్షణ సంబంధాలపై సౌదీ, ఖతార్ చర్చలు..!!
- UK సినగోగ్ పై ఘోరమైన దాడి.. ఖండించిన బహ్రెయిన్..!!
- దుబాయ్లో అక్రమ హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ క్లినిక్..!!
- తప్పిపోయిన ఫాల్కన్ల ఓనర్లకు గుడ్ న్యూస్..!!
- ఫ్లిప్కార్ట్ లో ఈ రోజు అర్ధరాత్రి నుంచి అక్టోబర్ 8 వరకు ఆఫర్లు