టర్కీ లో మైన్ బ్లాస్టింగ్ ప్రమాదంపై ఖతార్ షేక్ తమీమ్ బిన్ సంతాపం
- October 15, 2022
దోహా: టర్కీలోని బార్ట్న్ ప్రాంతంలోని బొగ్గు గని పేలుడు ఘటనపై ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్కు సంతాప సందేశం పంపారు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అని అభివర్ణించారు. టర్నీలో జరిగిన ఈ ప్రమాదంలో 40 మంది చనిపోయిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- సామాజిక రక్షణ పథకాల కవరేజ్ గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అమెరికా ప్రభుత్వానికి భారత్ తలొగ్గింది..రాహుల్గాంధీ
- రేపు భారత్ బంద్..
- ఆంధ్రప్రదేశ్: మార్చి 6 వరకు అసెంబ్లీ సమావేశాలు
- జీసీసీ కీలక కస్టమ్స్ అథారిటీ సమావేశం..కీలక సమీక్షలు..!!
- సౌదీలో 40శాతం తగ్గిన క్రోనిక్ డిసీజ్ డెత్స్..!!
- ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయంగా DXB..!!
- ట్రాఫిక్ అలెర్ట్..అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ మూసివేత..!!
- ఫక్ కుర్బా కింద 8వేల మందికి పైగా విడుదల..!!
- బహ్రెయిన్లో ఇండియన్ బడ్జెట్ 2026పై సెమినార్..!!









