రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన 24 మంది అరెస్ట్
- October 15, 2022
కువైట్: క్యాపిటల్ గవర్నరేట్ లోని షార్క్ చేపల మార్కెట్ లో రెసిడెన్సీ వ్యవహారాల అధికారులు తనిఖీలు నిర్వహించారు. కువైట్ రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘిస్తున్న 24 మంది ప్రవాసులను అరెస్ట్ చేశారు. అరెస్టు అయిన వారిలో ఆరుగురి నివాస అనుమతి గడువు ముగిసినట్లు అధికారులు చెప్పారు. ఇద్దరు వ్యక్తుల పని అనుమతి గడువు ముగిసిందని చెప్పారు. కువైట్ రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తాజా వార్తలు
- ICC T20 World Cup 2026: ఇంగ్లండ్ పై వెస్టిండీస్ విజయం
- నాలుగో అత్యంత విలువైన సంస్థగా SBI
- కెనడా స్కూల్లో కాల్పులు..10 మంది మృతి
- BHELలో 5 శాతం వాటాల విక్రయం..
- పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్: మునిసిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ దే హవా!
- తెలంగాణ: మున్సిపల్ పోలింగ్ ముగిసింది
- సామాజిక రక్షణ పథకాల కవరేజ్ గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అమెరికా ప్రభుత్వానికి భారత్ తలొగ్గింది..రాహుల్గాంధీ
- రేపు భారత్ బంద్..
- ఆంధ్రప్రదేశ్: మార్చి 6 వరకు అసెంబ్లీ సమావేశాలు









