రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన 24 మంది అరెస్ట్
- October 15, 2022
కువైట్: క్యాపిటల్ గవర్నరేట్ లోని షార్క్ చేపల మార్కెట్ లో రెసిడెన్సీ వ్యవహారాల అధికారులు తనిఖీలు నిర్వహించారు. కువైట్ రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘిస్తున్న 24 మంది ప్రవాసులను అరెస్ట్ చేశారు. అరెస్టు అయిన వారిలో ఆరుగురి నివాస అనుమతి గడువు ముగిసినట్లు అధికారులు చెప్పారు. ఇద్దరు వ్యక్తుల పని అనుమతి గడువు ముగిసిందని చెప్పారు. కువైట్ రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తాజా వార్తలు
- విజయవాడ హైవే మీద ప్రయాణించే వారికి శుభవార్త
- అక్రమ మందుల అమ్మకాల పై సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొరడా..!!
- ప్రాంతీయ భద్రత పై కింగ్ హమద్, యూకే రక్షణ మంత్రి చర్చలు..!!
- త్వరలోనే భారత్ కు సెల్వం కృష్ణన్ పార్ధివ దేహం..భారత రాయబారి..!!
- హ్యూమన్ ట్రాఫికింగ్ ను ఇలా గుర్తించండి..గైడ్ లైన్స్ విడుదల చేసిన ఖతార్..!!
- మిడిలీస్టులో యుద్ధ పరిణామాల పై సమావేశం..పాల్గొన్న ఒమన్..!!
- యూఏఈలో ఏప్రిల్ 17 వరకు డిస్టన్స్ లెర్నింగ్ పొడిగింపు..!!
- సమాజ సేవలో 'అర్జాస్ స్టీల్' ముందంజ
- IPL 2026: CSK పై RR విజయం
- యాపిల్స్ తో మోసం..హైదరాబాద్ వ్యాపారికి రూ.5.7 కోట్లు టోపీ !!









