బహ్రెయిన్లో సంయుక్త తనిఖీలు ప్రారంభం
- October 17, 2022
మనామా: అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, క్యాపిటల్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్ జాతీయత, పాస్పోర్ట్లు, నివాస వ్యవహారాలు సహకారంతో క్యాపిటల్ గవర్నరేట్లో సంయుక్త తనిఖీలను ప్రారంభించినట్లు లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) వెల్లడించింది. ఈ సందర్భంగా లేబర్ మార్కెట్, రెసిడెన్సీ చట్టాలకు సంబంధించిన అనేక ఉల్లంఘనలను గుర్తించినట్లు పేర్కొంది. చట్టాలను ఉల్లంఘించిన వారిని అరెస్ట్ చేయడంతోపాటు వారిపై బహిష్కరణ ప్రక్రియలు ప్రారంభమైనట్లు తెలిపింది. చట్టవిరుద్ధమైన కార్మిక పద్ధతులను పరిష్కరించడానికి ప్రభుత్వ ఏజెన్సీల ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని సొసైటీ సభ్యులందరికీ లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ పిలుపునిచ్చింది. 17506055కు కాల్ చేయడం ద్వారా ఉల్లంఘనలను తెలపాలని కోరింది.
తాజా వార్తలు
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా...మెజారిటీ స్థానాలు కైవసం
- కెనడా పై యూఏఈ విజయం
- ఎయిర్ ఇండియాకు భారీ షాక్..రూ.కోటి జరిమానా
- వంశీ ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.వి.పట్టాభిరామ్ 76వ జయంతి వేడుకలు
- ఢిల్లీ మెట్రో రైల్ లో ఉపాధి అవకాశాలు
- నాలుగు కొత్త అబ్షర్ సేవలు ప్రారంభం..!!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. Dh7,000 ఖర్చు చేస్తున్న ఫ్యాన్స్..!!
- హవాలీ లో మెడికల్ సెంటర్ సీజ్..!!
- మెరైన్ స్పోర్ట్స్ లో పాల్గొన్న బహ్రెయిన్ కింగ్..!!









