కువైట్లో పొగమంచు: అంతర్గత మంత్రిత్వ శాఖ హెచ్చరికలు
- October 17, 2022
కువైట్: దేశంలో పొగమంచు కారణంగా లో విజిబిలిటీ ఉంటుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఆదివారం రాత్రి నుండి పొగమంచు కారణంగా దేశంలో పలు ప్రాంతాల్లో లో విజిబిలిటీ పరిస్థితులు నెలకొన్నాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు పౌరులు, నివాసితులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. సహాయం అవసరమైతే మంత్రిత్వ శాఖ అత్యవసర ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్
- సాయుధ పోరాటాలలో పిల్లల రక్షణకు ఖతార్ పిలుపు..!!
- ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాన్ని త్వరగా పరిష్కరించండి..!!
- దుబాయ్ లో డ్రైవర్ లెస్ భారీ వాహనాల కోసం పైలట్ రూట్స్..!!
- హవల్లిలో అక్రమ గర్భస్రావ క్లినిక్..ప్రవాసి అరెస్టు..!!
- చట్టవిరుద్ధంగా తొలగింపు.. ఐదుగురు ఉద్యోగులకు పరిహారం..!!
- పాలస్తీనా గుర్తింపు శాశ్వత శాంతికి మార్గం: సయ్యద్ బదర్
- ఎయిర్పోర్ట్లో బాంబ్ హెచ్చరిక..అప్రమత్తమైన సిబ్బంది
- భారత్-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుందా?
- ఆసియా కప్ ఫైనల్లో భారత్ vs పాకిస్థాన్..