ఎస్సీహెచ్ కొత్త ప్రధాన కార్యాలయం ప్రారంభం
- October 17, 2022
మనామా: బహ్రెయిన్ సొసైటీ ఫర్ చిల్డ్రన్ విత్ బిహేవియరల్ & కమ్యూనికేషన్తో అనుబంధంగా ఉన్న అలియా పునరావాస కేంద్రం కొత్త ప్రధాన కార్యాలయాన్ని సుప్రీమ్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ (SCH) అధ్యక్షుడు లెఫ్టినెంట్-జనరల్ డాక్టర్ షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సామాజిక అభివృద్ధి మంత్రి ఒసామా బిన్ అహ్మద్ ఖలాఫ్ అల్ అస్ఫూర్, ఆరోగ్య మంత్రి డాక్టర్ జలీలా బింట్ సయ్యద్ జవాద్ హసన్, సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ షైఖా రానియా బింట్ అలీ అల్ ఖలీఫా పాల్గొన్నారు. అనంతరం ప్రధాన కార్యాలయాన్ని పరిశీలించి అక్కడ ఏర్పాటు చేసిన సౌకర్యాలను అతిథులు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఆటిజంను ఎదుర్కోవటానికి కేంద్రంలో ఏర్పాటు చేసిన అడ్వాన్డ్స్ టెక్నాలజీ పరికరాలను పరిశీలించారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









