ఎస్సీహెచ్ కొత్త ప్రధాన కార్యాలయం ప్రారంభం
- October 17, 2022
మనామా: బహ్రెయిన్ సొసైటీ ఫర్ చిల్డ్రన్ విత్ బిహేవియరల్ & కమ్యూనికేషన్తో అనుబంధంగా ఉన్న అలియా పునరావాస కేంద్రం కొత్త ప్రధాన కార్యాలయాన్ని సుప్రీమ్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ (SCH) అధ్యక్షుడు లెఫ్టినెంట్-జనరల్ డాక్టర్ షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సామాజిక అభివృద్ధి మంత్రి ఒసామా బిన్ అహ్మద్ ఖలాఫ్ అల్ అస్ఫూర్, ఆరోగ్య మంత్రి డాక్టర్ జలీలా బింట్ సయ్యద్ జవాద్ హసన్, సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ షైఖా రానియా బింట్ అలీ అల్ ఖలీఫా పాల్గొన్నారు. అనంతరం ప్రధాన కార్యాలయాన్ని పరిశీలించి అక్కడ ఏర్పాటు చేసిన సౌకర్యాలను అతిథులు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఆటిజంను ఎదుర్కోవటానికి కేంద్రంలో ఏర్పాటు చేసిన అడ్వాన్డ్స్ టెక్నాలజీ పరికరాలను పరిశీలించారు.
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







