డైవింగ్ సపోర్ట్ నౌక ఐఎన్ఎస్ నిరీక్షక్లో చోటు చేసుకున్న పేలుడు
- April 20, 2016
భారత నేవీకి చెందిన డైవింగ్ సపోర్ట్ నౌక ఐఎన్ఎస్ నిరీక్షక్లో చోటు చేసుకున్న పేలుడులో ముగ్గురికి గాయాలయ్యాయి. ఆక్సిజన్ సిలిండర్ ఛార్జింగ్ చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఒకరి కాలు విరిగిపోగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.అధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. నౌక విశాఖపట్నం నుంచి ముంబయి వెళ్తుండగా త్రివేండ్రం సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఏప్రిల్ 16న నౌకలో ఆక్సిజన్ సిలిండర్ పేలడంతో ఒక డైవర్, ఇద్దరు నావికులు గాయపడినట్లు కెప్టెన్ శర్మ బుధవారం వెల్లడించారు.
తాజా వార్తలు
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!







