కువైట్లో అక్టోబర్ 19న ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్
- October 18, 2022
కువైట్: అక్టోబర్ 19న ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్ నిర్వహించనుంది. డిప్లమాటిక్ ఎన్క్లేవ్, సఫత్, అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్, కువైట్-13015లో ఉదయం 11-12 గంటల వరకు నిర్వహించబడుతుందని ఎంబసీ వెల్లడించింది. ఉదయం 10 గంటల నుండి 11.30 గంటల వరకు రాయబార కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తారన్నారు. కోవిడ్-19 టీకాలు తీసుకున్న కువైట్లోని భారతీయ పౌరులందరూ ఓపెన్ హౌస్లో పాల్గొనవచ్చన్నారు. నిర్దిష్ట సమస్యలను లేవనెత్తాలనుకునే వారు తమ సందేహాలను పాస్పోర్ట్, పాస్పోర్ట్ నంబర్, సివిల్ ఐడి నంబర్, కువైట్లోని సంప్రదింపు నంబర్, చిరునామా వంటి పూర్తి వివరాలతో ముందుగానే [email protected] కు ఇమెయిల్ ద్వారా పంపవచ్చని ఎంబసీ తెలిపింది.
తాజా వార్తలు
- తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల GO విడుదల..
- కనకదుర్గ ఆలయానికి నూతన పాలకమండలి..
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం
- ఇ-కార్ రేసు కేసులో ఇద్దరు ఐఎఎస్ఐ పై ఎసిబి విచారణ
- జైల్లో గ్యాంగ్వార్ 17 మంది ఖైదీల మృతి
- రేపటి నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
- గల్ఫ్ లో మొదటి స్థానంలో హమాద్ పోర్ట్..!!
- పాలస్తీనా అథారిటీకి $90 మిలియన్ల సేకరణ..సౌదీ మద్దతు..!!
- దుబాయ్ సివిలిటీ కమిటీని ఏర్పాటు చేసిన షేక్ హమ్దాన్..!!
- కువైట్ లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్..ఇద్దరు అరెస్టు..!!