విమానంలో మెర్క్యూరీ.. ప్రయాణికుడికి 5ఏళ్ల జైలుశిక్ష
- October 19, 2022
బహ్రెయిన్: కువైట్కు వెళ్లే విమానంలో ప్రమాదకరమైన రసాయనం ‘మెర్క్యూరీ(పాదరసం)’ తీసుకెళ్లిన ఒక విమాన ప్రయాణీకుడికి 5 ఏళ్ల జైలుశిక్ష పడింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. 62 ఏళ్ల పాకిస్థానీ మే 25న గల్ఫ్ ఎయిర్ ఫ్లైట్లో తన లగేజీలో 8 కేజీల మెర్క్యూరీ దాచుకొని తీసుకెళ్లాడు. అధికారులు ఈ విషయాన్ని గుర్తించి భద్రతా అధికారులకు తెలిపారు. దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారించిన హై క్రిమినల్ కోర్టు పాకిస్థాన్ ప్రయాణికుడికి 5 ఏళ్ల జైలుశిక్ష విధించింది.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







