విమానంలో మెర్క్యూరీ.. ప్రయాణికుడికి 5ఏళ్ల జైలుశిక్ష
- October 19, 2022
బహ్రెయిన్: కువైట్కు వెళ్లే విమానంలో ప్రమాదకరమైన రసాయనం ‘మెర్క్యూరీ(పాదరసం)’ తీసుకెళ్లిన ఒక విమాన ప్రయాణీకుడికి 5 ఏళ్ల జైలుశిక్ష పడింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. 62 ఏళ్ల పాకిస్థానీ మే 25న గల్ఫ్ ఎయిర్ ఫ్లైట్లో తన లగేజీలో 8 కేజీల మెర్క్యూరీ దాచుకొని తీసుకెళ్లాడు. అధికారులు ఈ విషయాన్ని గుర్తించి భద్రతా అధికారులకు తెలిపారు. దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారించిన హై క్రిమినల్ కోర్టు పాకిస్థాన్ ప్రయాణికుడికి 5 ఏళ్ల జైలుశిక్ష విధించింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







