అనైతిక చర్యలకు పాల్పడుతున్న రెస్టారెంట్స్పై వేటు
- April 20, 2016
బహ్రెయిన్లో అనైతిక చర్యలకు పాల్పడుతున్న రెస్టారెంట్లపై వేటు వేయడానికి రంగం సిద్ధమవుతోంది. ఈ రెస్టారెంట్లలో ఇల్లీగల్ యాక్టివిటీస్ చోటు చేసుకుంటున్నట్లుగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ చర్యల కారణంగా బహ్రెయిన్ ఇమేజ్ డ్యామేజ్ అవుతోందని అందిన ఫిర్యాదుల మేరకు అధికార గణం సీరియస్గా స్పందించింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్, అనైతిక చర్యలకు పాల్పడుతున్న రెస్టారెంట్ల మూసివేతకు నిర్ణయం తీసుకుందని చీఫ్ ప్రాసిక్యూటర్ అల్ అవధి చెప్పారు.
తాజా వార్తలు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!
- సలాలా పోర్టు లో ఎయిర్ క్వాలిటీ పై ఆందోళన వద్దు..!!
- ముగియనున్న మలేషియా మైగ్రంట్ రేపట్రియేషన్ ప్రోగ్రాం 2.0 ఆమ్నెస్టీ పథకం
- డల్లాస్ లో NATS బోర్డు సమావేశం NATS మరింత విస్తరణ దిశగా అడుగులు









