తీవ్రవాదులకి ఉరిశిక్ష వెయ్యాల్సిందే
- April 20, 2016
బహ్రెయిన్లో తీవ్రవాదులకు ఉరిశిక్ష విధించాలంటూ ఎంపీ జమాల్ బుహాసన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే సంబంధిత మంత్రిత్వ శాఖ బుహాసన్ డిమాండ్పై ఎలా స్పందించిందీ తెలియరాలేదు. తీవ్రవాదులు సమాజానికి శాపంగా మారారనీ, బహ్రెయిన్ మాత్రమే కాకుండా ప్రపంచమంతా తీవ్రవాద పీడిత ప్రాంతమేనని బుహాసన్ చెప్పారు. తీవ్రవాదులకు మతం లేదు, మానవత్వం లేదు. అలాంటివారిపై కఠిన చర్య అంటే అది ఉరిశిక్ష మాత్రమేనని ఆయన అన్నారు. మానవ హక్కులు అనే కోణంలో తీవ్రవాదుల గురించి ఆలోచించరాదని అన్నారాయన. సరైన శిక్షలు లేకపోవడంతో తీవ్రవాద నేరాలు పెరిగిపోతున్నాయని బుహాసన్ ఆందోళన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







