వచ్చే నెలలో భారత్లో పర్యటించనున్న సౌదీ యువరాజు!
- October 23, 2022
సౌదీ: సౌదీ అరేబియా ప్రధాన మంత్రి, యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ వచ్చే నెలలో భారత్లో పర్యటించనున్నారు. సౌదీ క్రౌన్ ప్రిన్స్ బాలి (ఇండోనేషియా)లో జరిగే G20 శిఖరాగ్ర సమావేశానికి వెళ్లే సమయంలో నవంబర్ 14న ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆయన భారత్కు ఒకరోజు పర్యటనకు వెళ్లనున్నట్లు సమాచారం. సౌదీ ఇంధన మంత్రి అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ గత వారం భారతదేశాన్ని సందర్శించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!







