వచ్చే నెలలో భారత్లో పర్యటించనున్న సౌదీ యువరాజు!
- October 23, 2022
సౌదీ: సౌదీ అరేబియా ప్రధాన మంత్రి, యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ వచ్చే నెలలో భారత్లో పర్యటించనున్నారు. సౌదీ క్రౌన్ ప్రిన్స్ బాలి (ఇండోనేషియా)లో జరిగే G20 శిఖరాగ్ర సమావేశానికి వెళ్లే సమయంలో నవంబర్ 14న ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆయన భారత్కు ఒకరోజు పర్యటనకు వెళ్లనున్నట్లు సమాచారం. సౌదీ ఇంధన మంత్రి అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ గత వారం భారతదేశాన్ని సందర్శించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- భారతీయులకు అనవసర ప్రయాణాలు మానుకోవాలని భారత రాయబార కార్యాలయం సూచన
- రష్యా అధ్యక్షుడి నుంచి బహ్రెయిన్ రాజుకు ఫోన్ కాల్
- బ్లాక్ సంస్థలో భారీగా ఉద్యోగాల కోత
- సౌదీ, బహ్రెయిన్ పాలకులకు మోదీ ఫోన్
- ఇరాన్ పై దాడుల నిర్ణయంతో ట్రంప్ పై అమెరికాలో రాజకీయ వివాదం
- దుబాయ్ ఎయిర్పోర్ట్స్లో పరిమిత విమానాల పునఃప్రారంభం
- జల్లికట్టు పోటీల్లో విషాదం ముగ్గురు మృతి..76 మందికి పైగా గాయాలు
- ఏసీ బస్సు లో టికెట్ ధరలు తగ్గింపు
- అబుదాబిలోని BAPS హిందూ మందిర్ మార్చి 9 వరకు క్లోజ్..!!
- ఇరాన్ పై దాడి..లాబీయింగ్ ఆరోపణలను ఖండించిన సౌదీ..!!









