67 మంది నిర్వాసితులు అరెస్ట్
- October 23, 2022
కువైట్: వివిధ ప్రాంతాలలో చేపట్టిన ఇంటెన్సివ్ సెక్యూరిటీ క్యాంపెయిన్లో భాగంగా వివిధ దేశాలకు చెందిన 67 మంది నిర్వాసితులను అరెస్ట్ చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అరెస్టయిన వారందరూ నివాసాలు, వర్క్ పర్మిట్లను ఉల్లంఘించారని ప్రకటించింది. వీరిపై అనేక ఉల్లంఘన కేసులో నమోదయినట్లు తెలిపింది. అరెస్టయిన వారిపై వాణిజ్య మంత్రిత్వ శాఖ 20 ఉల్లంఘనలు, కువైట్ మునిసిపాలిటీ 3 ఉల్లంఘనలు, పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్పవర్ 12 ఉల్లంఘనలు ఉన్నాయన్నారు. 67 మంది నిర్వాసితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!









