67 మంది నిర్వాసితులు అరెస్ట్
- October 23, 2022
కువైట్: వివిధ ప్రాంతాలలో చేపట్టిన ఇంటెన్సివ్ సెక్యూరిటీ క్యాంపెయిన్లో భాగంగా వివిధ దేశాలకు చెందిన 67 మంది నిర్వాసితులను అరెస్ట్ చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అరెస్టయిన వారందరూ నివాసాలు, వర్క్ పర్మిట్లను ఉల్లంఘించారని ప్రకటించింది. వీరిపై అనేక ఉల్లంఘన కేసులో నమోదయినట్లు తెలిపింది. అరెస్టయిన వారిపై వాణిజ్య మంత్రిత్వ శాఖ 20 ఉల్లంఘనలు, కువైట్ మునిసిపాలిటీ 3 ఉల్లంఘనలు, పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్పవర్ 12 ఉల్లంఘనలు ఉన్నాయన్నారు. 67 మంది నిర్వాసితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!







