నివాసితులకు SR481 మిలియన్ల అద్దె చెల్లింపు
- October 25, 2022
జెడ్డా: అక్టోబర్ 2021లో మురికివాడల తొలగింపు ప్రారంభమైనప్పటి నుండి జెడ్డాలోని అభివృద్ధి చెందిన పరిసరాల నివాసితులకు అద్దెల కింద మొత్తం SR481 మిలియన్లు చెల్లించినట్లు జెడ్డా డెవలప్ మెంట్ ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. అలాగే అభివృద్ధి ప్రాజెక్ట్ ప్రారంభం నుండి జెడ్డాలోని నివాసితులకు ప్రభుత్వ సేవలు ఉచితంగా అందించబడుతున్నాయన్నారు. ఆహార బుట్టలు, మందులు, భోజనం, ఫర్నిచర్ రవాణా, పిల్లలకు పాలు సహా దాదాపు 97,000 సేవలు నివాసితులకు అందించబడుతున్నాయి. వీటికితోడు 348 డెవలప్మెంట్ హౌసింగ్ యూనిట్ల కేటాయింపుతో పాటు 269 మంది సౌదీ పురుషులు, మహిళలు ఉపాధి పొందుతున్నారు. 21,768 కుటుంబాలకు గృహాలను కేటాయించినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో ప్రయాణం ప్రారంభించిన స్పోర్ట్స్ హ్యాకథాన్ టార్చ్
- కీలక మ్యాచ్లో విండీస్పై భారత్ ఘన విజయం..
- ఖతార్ రక్షణ మంత్రి నుంచి షేక్ హమ్దాన్కు ఫోన్ కాల్
- కువైట్ రక్షణ మంత్రి నుంచి షేఖ్ హమ్దాన్కు ఫోన్ కాల్
- యూఏఈ ప్రైవేట్ రంగానికి అడ్వైజరీ
- అమరావతిలో 'న్యాయ' మణిహారం: రాజధాని ప్రస్థానంలో మరో మైలురాయి!
- ఇరాన్, గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వారు అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్
- భారీ నిరసనలు..శ్రీనగర్లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత
- ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్గా అలిరెజా అరాఫీ నియామకం
- ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ









