నివాసితులకు SR481 మిలియన్ల అద్దె చెల్లింపు
- October 25, 2022
జెడ్డా: అక్టోబర్ 2021లో మురికివాడల తొలగింపు ప్రారంభమైనప్పటి నుండి జెడ్డాలోని అభివృద్ధి చెందిన పరిసరాల నివాసితులకు అద్దెల కింద మొత్తం SR481 మిలియన్లు చెల్లించినట్లు జెడ్డా డెవలప్ మెంట్ ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. అలాగే అభివృద్ధి ప్రాజెక్ట్ ప్రారంభం నుండి జెడ్డాలోని నివాసితులకు ప్రభుత్వ సేవలు ఉచితంగా అందించబడుతున్నాయన్నారు. ఆహార బుట్టలు, మందులు, భోజనం, ఫర్నిచర్ రవాణా, పిల్లలకు పాలు సహా దాదాపు 97,000 సేవలు నివాసితులకు అందించబడుతున్నాయి. వీటికితోడు 348 డెవలప్మెంట్ హౌసింగ్ యూనిట్ల కేటాయింపుతో పాటు 269 మంది సౌదీ పురుషులు, మహిళలు ఉపాధి పొందుతున్నారు. 21,768 కుటుంబాలకు గృహాలను కేటాయించినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!







